Medaram Jatara 2022: కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఆదివాసి జాతరకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం..

Medaram Jatara 2022: ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీల జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవతలకు బెల్లం సమర్పించే అతిపెద్ద గిరిజన పండుగ. సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జాతర ఏర్పాట్లను చేస్తున్నారు.

|

Updated on: Nov 12, 2021 | 9:19 PM

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన మహాసమ్మేళనంగా ఖ్యాతికెక్కిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర  2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది.

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన మహాసమ్మేళనంగా ఖ్యాతికెక్కిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది.

1 / 5
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన వనదేవతల జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది. మాఘమాసంలో నాలుగురోజులపాటు పెద్ద జాతర జరుగనుంది.

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన వనదేవతల జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది. మాఘమాసంలో నాలుగురోజులపాటు పెద్ద జాతర జరుగనుంది.

2 / 5
కోవిడ్‌ మొదలైన తర్వాత ఇది మొదటి మేడారం జాతర దీంతో అధికారులు కరోనా నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటూ తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జాతర కోసం  రూ.75 కోట్ల నిధులను విడుదల చేసింది.

కోవిడ్‌ మొదలైన తర్వాత ఇది మొదటి మేడారం జాతర దీంతో అధికారులు కరోనా నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటూ తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జాతర కోసం రూ.75 కోట్ల నిధులను విడుదల చేసింది.

3 / 5
ఈ మహా ఈ మేడారం మహా జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. పైగా కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో భ‌క్తుల ఎక్కువ సంఖ్యలో వ‌చ్చే అవ‌కాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ మహా ఈ మేడారం మహా జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. పైగా కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో భ‌క్తుల ఎక్కువ సంఖ్యలో వ‌చ్చే అవ‌కాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

4 / 5
నాలుగురోజుల పాటు జరిగే ఈ జాతరలో ఫిబ్రవరి 16 వ తేదీన సారలమ్మ కన్నెపల్లి నుంచి గద్దెపైకి వస్తుంది. ఇక 17న చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి విచ్ఛేస్తున్ది. 18న భక్తులకు అమ్మవార్లు దర్శనమిస్తారు. చివరి రోజు 19న అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేస్తారు.

నాలుగురోజుల పాటు జరిగే ఈ జాతరలో ఫిబ్రవరి 16 వ తేదీన సారలమ్మ కన్నెపల్లి నుంచి గద్దెపైకి వస్తుంది. ఇక 17న చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి విచ్ఛేస్తున్ది. 18న భక్తులకు అమ్మవార్లు దర్శనమిస్తారు. చివరి రోజు 19న అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేస్తారు.

5 / 5
Follow us
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు