Nija Rupa Darshanam: వారంలో ఒక్క రోజు మాత్రమే శ్రీవారి నిజ రూపాన్ని దర్శించుకునే భాగ్యం.. నేత్ర దర్శనం ఎందుకు అంటారో తెలుసా..
కలియుగంలో మానవాళిని రక్షించడానికి భగవంతుడు వెలసిన క్షేత్రం తిరుమల తిరుపతి. కలియుగ వైకుంఠంలో కొలువై పూజలను అందుకుంటున్న వెంకన్నను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు ఆసక్తిని చూపిస్తారు. అయితే వారంలో ఒక్కరోజు మాత్రమే శ్రీవారి నిజ రూపంలో దర్శనం ఇస్తారు. శ్రీవారి గురువారం రోజున ఎటువంటి ఆభరణాలు లేకుండా నిజరూప దర్శనం ఇస్తారు. ఈ దర్శనం గురించి మీకు తెలుసా.
Most Read Stories