Srivari Brahmotsavam: బ్రాహ్మోత్సవాల్లో చివరి వాహనం అశ్వ వాహనంపై కల్కి గా దర్శనమిచ్చిన శ్రీవారు.. పోటెత్తిన భక్తగణం
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల కొండపై శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన మంగళవారం రాత్రి స్వామివారు అశ్వవాహనంపై కల్కి అవతారంలో తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
Most Read Stories