IPL 2022: సారా, అనుష్క, ధనశ్రీ.. ఐపీఎల్లో అందాల భామల సందడి మాములుగా లేదుగా..
IPL 2022 తుది దశకు చేరుకుంది. మే 29 IPL 15 ఫైనల్ జరుగుతుంది.ఈక్రమంలో ఆటగాళ్లతో పాటు వారి సతీమణులు స్టేడియంలో సందడి చేస్తున్నారు. అనుష్కా శర్మ, ధనశ్రీ వర్మ, నటాషా స్టాంకోవిక్ పాండ్యా, దీపికా పల్లికల్ తమ జట్లను ప్రోత్సహిస్తున్నారు.
Most Read Stories