పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలుః బీజేపీ, టీఎంసీ పోటీ పోటీ ప్రచారం.. నందిగ్రాంలో అమిత్ షా, మమతా రోడ్ షో

పశ్చిమ బెంగాల్ ప్రచారం హోరాహోరీ దశకు చేరుకుంది. నందిగ్రాంలో ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో బీజేపీ, టీఎంసీ పార్టీ పోటా పోటీ ర్యాలీతో హోరెత్తింది.

|

Updated on: Mar 30, 2021 | 6:20 PM

పశ్చిమ బెంగాల్ ప్రచారం హోరాహోరీ దశకు చేరుకుంది. నందిగ్రాంలో ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో బీజేపీ, టీఎంసీ పార్టీ పోటా పోటీ ర్యాలీతో హోరెత్తింది. ఇక్కడి నుంచి టీఎంసీ అభ్యర్థి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి మమత మాజీ మిత్రుడు సువేందు అధికారి తలపడుతున్నారు.

పశ్చిమ బెంగాల్ ప్రచారం హోరాహోరీ దశకు చేరుకుంది. నందిగ్రాంలో ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో బీజేపీ, టీఎంసీ పార్టీ పోటా పోటీ ర్యాలీతో హోరెత్తింది. ఇక్కడి నుంచి టీఎంసీ అభ్యర్థి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి మమత మాజీ మిత్రుడు సువేందు అధికారి తలపడుతున్నారు.

1 / 6
నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర హోంమంత్రి అమిత్​షా రోడ్​ షో నిర్వహించారు.

నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర హోంమంత్రి అమిత్​షా రోడ్​ షో నిర్వహించారు.

2 / 6
అమిత్ షా రోడ్ షోకి జనం భారీగా తరలివచ్చారు. అడుగడుగునా పూల వర్షం కురిపించారు అభిమానులు.

అమిత్ షా రోడ్ షోకి జనం భారీగా తరలివచ్చారు. అడుగడుగునా పూల వర్షం కురిపించారు అభిమానులు.

3 / 6
నందిగ్రామ్​లో భారీ ర్యాలీ నిర్వహించారు బంగాల్ సీఎం మమతా బెనర్జీ. చక్రాల కుర్చీలోనే కూర్చొని పాదయాత్రకు నేతృత్వం వహించారు.

నందిగ్రామ్​లో భారీ ర్యాలీ నిర్వహించారు బంగాల్ సీఎం మమతా బెనర్జీ. చక్రాల కుర్చీలోనే కూర్చొని పాదయాత్రకు నేతృత్వం వహించారు.

4 / 6
నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఆ నియోజకవర్గంలో పర్యటించారు. ఇటీవల దీదీ కాలికి గాయం కాగా.. చక్రాల కుర్చీలోనే కూర్చొని ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు, పార్టీ నేతలు చేపట్టిన పాదయాత్రకు నేతృత్వం వహించారు.

నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఆ నియోజకవర్గంలో పర్యటించారు. ఇటీవల దీదీ కాలికి గాయం కాగా.. చక్రాల కుర్చీలోనే కూర్చొని ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు, పార్టీ నేతలు చేపట్టిన పాదయాత్రకు నేతృత్వం వహించారు.

5 / 6
దీదీ స్వయంగా వీల్ ఛైర్‌లో భారీ ర్యాలీలో పాల్గొన్నారు. మమతకు మద్దతుగా పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో నందిగ్రామ్ జనసంద్రంగా మారింది.

దీదీ స్వయంగా వీల్ ఛైర్‌లో భారీ ర్యాలీలో పాల్గొన్నారు. మమతకు మద్దతుగా పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో నందిగ్రామ్ జనసంద్రంగా మారింది.

6 / 6
Follow us
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..