Tirupati by Election: ఉప ఎన్నిక ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీలు.. జనంతో మమేకమవుతున్న లోకేష్..

తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జోరుగా ప్రచారం చేస్తున్నారు.

|

Updated on: Apr 13, 2021 | 10:26 PM

తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.  ఇందులో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు యత్నిస్తున్నారు. ఇదే క్రమంలో రోడ్డు పక్కన షాపు కనిపిస్తే చాలు అక్కడ వాలిపోతున్నారు. చాయ్ పెడుతున్నారు? వేడి వేడి వడలు వేస్తున్నారు? దీంతో తెలుగు తమ్ములు మా చినబాబు సూపర్ అంటూ సంబరపడుతున్నారు.

తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు యత్నిస్తున్నారు. ఇదే క్రమంలో రోడ్డు పక్కన షాపు కనిపిస్తే చాలు అక్కడ వాలిపోతున్నారు. చాయ్ పెడుతున్నారు? వేడి వేడి వడలు వేస్తున్నారు? దీంతో తెలుగు తమ్ములు మా చినబాబు సూపర్ అంటూ సంబరపడుతున్నారు.

1 / 7
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో ప్రధాన పార్టీలు అన్నీ దూకుడు పెంచాయి. ముఖ్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వైరెటీ ప్రచారాలతో ఆకట్టుకుంటున్నారు. పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో రోడ్డు పక్కన కనిపించిన షాపుల దగ్గర ఆగుతూ.. అక్కడ పనివాళ్ల కష్ట సుఖాలపై ఆరా తీస్తున్నారు. అంతేకాదు ఓ టిఫిన్ షాపుకు వెళ్లిన ఆయన వేడి వేడి వడలు వేశారు.

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో ప్రధాన పార్టీలు అన్నీ దూకుడు పెంచాయి. ముఖ్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వైరెటీ ప్రచారాలతో ఆకట్టుకుంటున్నారు. పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో రోడ్డు పక్కన కనిపించిన షాపుల దగ్గర ఆగుతూ.. అక్కడ పనివాళ్ల కష్ట సుఖాలపై ఆరా తీస్తున్నారు. అంతేకాదు ఓ టిఫిన్ షాపుకు వెళ్లిన ఆయన వేడి వేడి వడలు వేశారు.

2 / 7
టీడీపీ సానుభూతి పరులు, కార్యకర్తల ఇంటికి స్వయంగా వెళ్తూ వారి కష్ట, నష్టాలను వింటున్నారు లోకేష్. ప్రభుత్వం తమపై కక్ష కట్టిందని వారు లోకేష్ కు ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై స్పందించిన లోకేష్.. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని.. అన్ని విధాల కేడర్ ను కాపాడుకుంటామని.. ఎవరూ అధైర్య పడొద్దని ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

టీడీపీ సానుభూతి పరులు, కార్యకర్తల ఇంటికి స్వయంగా వెళ్తూ వారి కష్ట, నష్టాలను వింటున్నారు లోకేష్. ప్రభుత్వం తమపై కక్ష కట్టిందని వారు లోకేష్ కు ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై స్పందించిన లోకేష్.. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని.. అన్ని విధాల కేడర్ ను కాపాడుకుంటామని.. ఎవరూ అధైర్య పడొద్దని ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

3 / 7
ఓవైపు అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూనే.. టీడీపీ గెలిస్తే ఏం చేస్తారన్నది స్పష్టంగా చెబుతున్నారు. స్థానిక ప్రజలతో మమేకమైపోతే ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు, లోకేష్ తో షేక్ హ్యాండ్ లకు.. సెల్ఫీలకు తిరుపతి వాసులు సైతం భారీగానే పోటీ పడుతున్నారు.

ఓవైపు అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూనే.. టీడీపీ గెలిస్తే ఏం చేస్తారన్నది స్పష్టంగా చెబుతున్నారు. స్థానిక ప్రజలతో మమేకమైపోతే ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు, లోకేష్ తో షేక్ హ్యాండ్ లకు.. సెల్ఫీలకు తిరుపతి వాసులు సైతం భారీగానే పోటీ పడుతున్నారు.

4 / 7
చిన్న పిల్లలు ఎక్కడ కనిపించినా లోకేష్ వారిని వదలడం లేదు. చక్కగా లాలిస్తున్నారు, ఆడిస్తున్నారు. దేవాన్ష్ తో ఆడుకోవడం బాగా అలవాటై.. చిన్నపిల్లలను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. లోకేష్ ఎక్కడ ప్రచారానికి వెళ్లినా అక్కడ పిల్లలు కనిపిస్తే వారిని ఎత్తుకుని ముద్దులాడుతున్నారు. కాసేపు వారితో ఆడుకుంటున్నారు.

చిన్న పిల్లలు ఎక్కడ కనిపించినా లోకేష్ వారిని వదలడం లేదు. చక్కగా లాలిస్తున్నారు, ఆడిస్తున్నారు. దేవాన్ష్ తో ఆడుకోవడం బాగా అలవాటై.. చిన్నపిల్లలను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. లోకేష్ ఎక్కడ ప్రచారానికి వెళ్లినా అక్కడ పిల్లలు కనిపిస్తే వారిని ఎత్తుకుని ముద్దులాడుతున్నారు. కాసేపు వారితో ఆడుకుంటున్నారు.

5 / 7
ప్రచారంలో భాగంగా చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరకు వెళ్లిన లోకేష్ ఆయన్న ఆప్యాయంగా పలకరించారు. పెన్షన్ నెల నెలా అందుతోందా? సంక్షేమ పథకాలు సమయానికి చేరుతున్నాయా? అని అడిగారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అందరి కష్టాలు తీరుతాయని వారికి భరోసా కల్పించారు.

ప్రచారంలో భాగంగా చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరకు వెళ్లిన లోకేష్ ఆయన్న ఆప్యాయంగా పలకరించారు. పెన్షన్ నెల నెలా అందుతోందా? సంక్షేమ పథకాలు సమయానికి చేరుతున్నాయా? అని అడిగారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అందరి కష్టాలు తీరుతాయని వారికి భరోసా కల్పించారు.

6 / 7
తిరుపతి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరుపున నారా లోకేష్ పలు గ్రామాల్లో పాదయాత్ర చేస్తున్నారు. అలా రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఓ చాయ్ వాలా దగ్గర ఆగి.. టీ తాగి కాసేపు ముచ్చట్లు పెట్టారు. స్టార్ హోటల్ లో కూడా టేస్ట్ రాదంటూ టీ సేవించారు.

తిరుపతి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరుపున నారా లోకేష్ పలు గ్రామాల్లో పాదయాత్ర చేస్తున్నారు. అలా రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఓ చాయ్ వాలా దగ్గర ఆగి.. టీ తాగి కాసేపు ముచ్చట్లు పెట్టారు. స్టార్ హోటల్ లో కూడా టేస్ట్ రాదంటూ టీ సేవించారు.

7 / 7
Follow us
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు