Republic Day 2022: గణతంత్ర వేడుకలకు ముస్తాబైన దేశ రాజధాని.. మంచు దుప్పటిలో కొనసాగుతున్న పరేడ్‌ రిహార్సల్స్‌..దృశ్యాలు

రిపబ్లిక్ డే సమీపిస్తోంది..దేశ రాజధాని రిపబ్లిక్‌ డే రిహార్స్‌ల్స్‌ జరుగుతున్నాయి..ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో ఈ పరేడ్‌ రిహార్సల్స్‌ చేస్తూనే ఉన్నారు..

|

Updated on: Jan 20, 2022 | 9:18 PM

రిపబ్లిక్ డే సమీపిస్తోంది..దేశ రాజధాని రిపబ్లిక్‌ డే రిహార్స్‌ల్స్‌ జరుగుతున్నాయి..ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో ఈ పరేడ్‌ రిహార్సల్స్‌ చేస్తూనే ఉన్నారు..వచ్చే బుధవారం జరగనున్న రిపబ్లికే డే దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది..

రిపబ్లిక్ డే సమీపిస్తోంది..దేశ రాజధాని రిపబ్లిక్‌ డే రిహార్స్‌ల్స్‌ జరుగుతున్నాయి..ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో ఈ పరేడ్‌ రిహార్సల్స్‌ చేస్తూనే ఉన్నారు..వచ్చే బుధవారం జరగనున్న రిపబ్లికే డే దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది..

1 / 8
దేశ రాజధాని ఢిల్లీ గణతంత్ర వేడుకలకు ముస్తాబవుతోంది. అటు రిపబ్లిక్‌ డే పరేడ్‌ రిహార్సల్స్‌ కూడా జోరుగా సాగుతున్నాయి..ప్రత్యేక బలగాల బృందం, సీనియర్‌ ఇండియన్‌ ఆర్మీతో  పాటె  పారామిలటరీ సిబ్బంది కలిసి ప్రాక్టీస్‌ చేస్తున్నారు..

దేశ రాజధాని ఢిల్లీ గణతంత్ర వేడుకలకు ముస్తాబవుతోంది. అటు రిపబ్లిక్‌ డే పరేడ్‌ రిహార్సల్స్‌ కూడా జోరుగా సాగుతున్నాయి..ప్రత్యేక బలగాల బృందం, సీనియర్‌ ఇండియన్‌ ఆర్మీతో పాటె పారామిలటరీ సిబ్బంది కలిసి ప్రాక్టీస్‌ చేస్తున్నారు..

2 / 8
ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి పెరిగిన వెళ్ల లెక్క చేయకుండా రిహార్సల్స్‌ చేస్తున్నారు..ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం దేశానికి స్వాతంత్ర్యం పొందిన 75వ సంవత్సరంలో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా జరుపుకుంటారు.

ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి పెరిగిన వెళ్ల లెక్క చేయకుండా రిహార్సల్స్‌ చేస్తున్నారు..ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం దేశానికి స్వాతంత్ర్యం పొందిన 75వ సంవత్సరంలో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా జరుపుకుంటారు.

3 / 8
జనవరి 26న రాజ్‌పథ్‌లో జరిగే ప్రధాన రిపబ్లిక్ డే పెరేడ్‌, జనవరి 29న జరిగే "బీటింగ్ రిట్రీట్" వేడుకలో చాలా ప్రత్యేకతలున్నాయని చెబుతున్నారు. వేడుక ముగింపును సూచించే సాంప్రదాయ ఫ్లై-పాస్ట్‌లో 75 విమానాలు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. వింటేజ్‌తో పాటు రాఫెల్, సుఖోయ్, జాగ్వార్, ఎంఐ-17, సారంగ్, అపాచీ, డకోటా వంటి ఆధునిక విమానాలను ప్రదర్శించనున్నారు. ఫ్లై-పాస్ట్ లో విమానాలు లేదా హెలికాప్టర్ల ద్వారా 15 వేర్వేరు రూపాలను ప్రదర్శిస్తారు..

జనవరి 26న రాజ్‌పథ్‌లో జరిగే ప్రధాన రిపబ్లిక్ డే పెరేడ్‌, జనవరి 29న జరిగే "బీటింగ్ రిట్రీట్" వేడుకలో చాలా ప్రత్యేకతలున్నాయని చెబుతున్నారు. వేడుక ముగింపును సూచించే సాంప్రదాయ ఫ్లై-పాస్ట్‌లో 75 విమానాలు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. వింటేజ్‌తో పాటు రాఫెల్, సుఖోయ్, జాగ్వార్, ఎంఐ-17, సారంగ్, అపాచీ, డకోటా వంటి ఆధునిక విమానాలను ప్రదర్శించనున్నారు. ఫ్లై-పాస్ట్ లో విమానాలు లేదా హెలికాప్టర్ల ద్వారా 15 వేర్వేరు రూపాలను ప్రదర్శిస్తారు..

4 / 8
ఈ సారి కరోనా ఆంక్షల మధ్య రిపబ్లిక్‌ డే వేడుకలు జరగనున్నాయి..ఇక ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా వ్యాపిస్తుండడంతో, ఈసారి కూడా ఆంక్షల నడుమ రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించనున్నారు. ఢిల్లీలో కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పరేడ్‌కు కేవలం 24 వేల మందినే అనుమతించనున్నారు. వారిలో 19 వేల మంది ఆహ్వానితులు కాగా, మిగిలిన వారు ప్రజలు. ప్రజలు టికెట్లు కొనుక్కొని రిపబ్లిక్ డే వేడుకలకు హాజరు కావాల్సి ఉంటుంది.

ఈ సారి కరోనా ఆంక్షల మధ్య రిపబ్లిక్‌ డే వేడుకలు జరగనున్నాయి..ఇక ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా వ్యాపిస్తుండడంతో, ఈసారి కూడా ఆంక్షల నడుమ రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించనున్నారు. ఢిల్లీలో కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పరేడ్‌కు కేవలం 24 వేల మందినే అనుమతించనున్నారు. వారిలో 19 వేల మంది ఆహ్వానితులు కాగా, మిగిలిన వారు ప్రజలు. ప్రజలు టికెట్లు కొనుక్కొని రిపబ్లిక్ డే వేడుకలకు హాజరు కావాల్సి ఉంటుంది.

5 / 8
దేశ రాజధానిలో ఉదయం వేళ విపరీతంగా మంచు కురుస్తుండడంతో అరగంట ఆలస్యంగా 10.30 గంటలకు పరేడ్ ప్రారంభం కానుంది. తద్వారా ప్రజలు సైనిక విన్యాసాలను, శకటాలను స్పష్టంగా వీక్షించే అవకాశం ఉంటుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది..

దేశ రాజధానిలో ఉదయం వేళ విపరీతంగా మంచు కురుస్తుండడంతో అరగంట ఆలస్యంగా 10.30 గంటలకు పరేడ్ ప్రారంభం కానుంది. తద్వారా ప్రజలు సైనిక విన్యాసాలను, శకటాలను స్పష్టంగా వీక్షించే అవకాశం ఉంటుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది..

6 / 8
రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించే రాజ్‌పథ్‌లో 10 భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు..గతేడాది కూడా కరోనా చెలరేగడంతో 25 వేల మందితో రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించారు..

రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించే రాజ్‌పథ్‌లో 10 భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు..గతేడాది కూడా కరోనా చెలరేగడంతో 25 వేల మందితో రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించారు..

7 / 8
రిపబ్లిక్ డే పెరేడ్‌, జనవరి 29న జరిగే "బీటింగ్ రిట్రీట్" వేడుకలో చాలా ప్రత్యేకతలున్నాయని చెబుతున్నారు.

రిపబ్లిక్ డే పెరేడ్‌, జనవరి 29న జరిగే "బీటింగ్ రిట్రీట్" వేడుకలో చాలా ప్రత్యేకతలున్నాయని చెబుతున్నారు.

8 / 8
Follow us
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
స్విగ్గీ వన్ లైన్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో నయా ప్లాన్‌ లాంచ్
స్విగ్గీ వన్ లైన్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో నయా ప్లాన్‌ లాంచ్