PM Modi Road show: గుజరాత్‌లో మోడీ మెగా రోడ్‌ షో.. ఎన్నికల ప్రచారంలో బిజిబిజీగా ప్రధాని..

బీజేపీ అభ్యర్ధుల తరపున ప్రధాని మోదీ మెగా రోడ్‌షో నిర్వహించారు. అహ్మదాబాద్‌ లోని 16 సీట్లను కవర్‌ చేస్తూ 50 కిలోమీటర్ల మేర ఈ రోడ్‌షో జరిగింది. రోడ్డు వెంబడి నిలబడి ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ రోడ్‌షో నిర్వహించారు.

|

Updated on: Dec 02, 2022 | 9:14 PM

ఓవైపు గుజరాత్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్‌ జరిగిన  వేళ రెండో దశ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. పంచమహల్‌ జిల్లా కలోల్‌లో జరిగన సభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. తనను తిట్టడానికి కాంగ్రెస్‌ నేతలు పోటీ పడుతున్నారని , మోదీని ఎంత తిడితే కమలం పార్టీ అంత బలోపేతం అవుతుందన్నారు .

ఓవైపు గుజరాత్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్‌ జరిగిన వేళ రెండో దశ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. పంచమహల్‌ జిల్లా కలోల్‌లో జరిగన సభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. తనను తిట్టడానికి కాంగ్రెస్‌ నేతలు పోటీ పడుతున్నారని , మోదీని ఎంత తిడితే కమలం పార్టీ అంత బలోపేతం అవుతుందన్నారు .

1 / 7
కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే తనను రావణుడితో పోల్చారని అన్నారు మోదీ. రామాయణాన్ని కాంగ్రెస్‌ నేతలు అవమానించారని ఆరోపించారు. రామసేతును అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే తనను రావణుడితో పోల్చారని అన్నారు మోదీ. రామాయణాన్ని కాంగ్రెస్‌ నేతలు అవమానించారని ఆరోపించారు. రామసేతును అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

2 / 7
ఓ కాంగ్రెస్‌ నేత తాను కుక్కచావు చస్తారని శపించారని , ఇంకోనేత హిట్లర్‌లా చస్తానని దూషించారని అన్నారు మోదీ.మోదీ మెగా రోడ్‌షో. అహ్మదాబాద్‌ లోని 16 సీట్లను కవర్‌ చేస్తూ..50 కిలోమీటర్ల మేర రోడ్‌షో

ఓ కాంగ్రెస్‌ నేత తాను కుక్కచావు చస్తారని శపించారని , ఇంకోనేత హిట్లర్‌లా చస్తానని దూషించారని అన్నారు మోదీ.మోదీ మెగా రోడ్‌షో. అహ్మదాబాద్‌ లోని 16 సీట్లను కవర్‌ చేస్తూ..50 కిలోమీటర్ల మేర రోడ్‌షో

3 / 7
 బీజేపీ అభ్యర్ధుల తరపున ప్రధాని మోదీ మెగా రోడ్‌షో నిర్వహించారు. అహ్మదాబాద్‌ లోని 16 సీట్లను కవర్‌ చేస్తూ  50 కిలోమీటర్ల మేర ఈ రోడ్‌షో జరిగింది. రోడ్డు వెంబడి నిలబడి ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ రోడ్‌షో నిర్వహించారు.

బీజేపీ అభ్యర్ధుల తరపున ప్రధాని మోదీ మెగా రోడ్‌షో నిర్వహించారు. అహ్మదాబాద్‌ లోని 16 సీట్లను కవర్‌ చేస్తూ 50 కిలోమీటర్ల మేర ఈ రోడ్‌షో జరిగింది. రోడ్డు వెంబడి నిలబడి ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ రోడ్‌షో నిర్వహించారు.

4 / 7
గుజరాత్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 60 శాతానికి పైగా  పోలింగ్‌ నమోదయ్యింది. 19 జిల్లాల్లో 89 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఈనెల 5వ తేదీన రెండోదశ పోలింగ్‌ జరుగుతుంది.

గుజరాత్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 60 శాతానికి పైగా పోలింగ్‌ నమోదయ్యింది. 19 జిల్లాల్లో 89 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఈనెల 5వ తేదీన రెండోదశ పోలింగ్‌ జరుగుతుంది.

5 / 7
తొలిదశలో పలువురు ప్రముఖులు ఓటేశారు. జామ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్ధిగా ఉన్న క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. రవీంద్ర జడేజా కూడ ఓటేశారు.

తొలిదశలో పలువురు ప్రముఖులు ఓటేశారు. జామ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్ధిగా ఉన్న క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. రవీంద్ర జడేజా కూడ ఓటేశారు.

6 / 7
సూరత్‌లో కూడ చురుగ్గా ఓటింగ్‌ జరిగింది.  గుజరాత్ హోంమంత్రి  హర్ష్‌ సంఘ్వీ సూరత్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. గుజరాత్‌ సీనియర్‌ మంత్రి సీఆర్‌ పాటిల్‌ కూడా తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.

సూరత్‌లో కూడ చురుగ్గా ఓటింగ్‌ జరిగింది. గుజరాత్ హోంమంత్రి హర్ష్‌ సంఘ్వీ సూరత్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. గుజరాత్‌ సీనియర్‌ మంత్రి సీఆర్‌ పాటిల్‌ కూడా తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.

7 / 7
Follow us
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు