Hyderabad: హరే కృష్ణ ట్రస్ట్ 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో రూ. 5 లకే భోజనం..సెంట్రలైజెడ్ కిచెన్ ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
Hyderabad: హైదరాబాద్ నగర పరిధిలో 18 ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద రోగుల సహాయకులకు రూ.5 లకే భోజనం తెలంగాణ సర్కార్ తో కలిసి హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తోంది. ఈ ఆసుపత్రుల్లో భోజనం అందించేందుకు హరేకృష్ణ ట్రస్ట్ ఏర్పాటు చేసిన సెంట్రలైజెడ్ కిచెన్ ను ఈరోజు మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.
Most Read Stories