AP MPTC-ZPTC Elections 2021: ఏపీలో ప్రశాంతంగా ముగిసిన పరిషత్ ఎన్నికల పోలింగ్.. 

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడా చిన్న చిన్న సంఘటనలు మినహా ఎక్కడా ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఎన్నికలు ముగిశాయి.

|

Updated on: Apr 08, 2021 | 7:18 PM

ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడా చోటు చేసుకున్న స్వల్ప సంఘటనలు మినహా పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడా చోటు చేసుకున్న స్వల్ప సంఘటనలు మినహా పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

1 / 5
మొత్తం 7,220 ఏపీటీసీ, 515 జడ్పీటీసీ స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మొత్తం 7,220 ఏపీటీసీ, 515 జడ్పీటీసీ స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

2 / 5
మొత్తం 7,735 స్థానాలకు 20,840 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

మొత్తం 7,735 స్థానాలకు 20,840 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

3 / 5
రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకూ 47.42 శాతం ఓటింగ్ జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకూ 47.42 శాతం ఓటింగ్ జరిగింది.

4 / 5
ఎన్నికల కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు.

ఎన్నికల కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు.

5 / 5
Follow us