AP-TS Water Dispute: తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ రాజుకున్న కృష్ణా నదీ జలవివాదం.. నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు

తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు వివాదం రాజుకుంది. కృష్ణా జలాల కోసం ఇరు రాష్ట్రాల మధ్య వార్‌ మళ్లీ మొదలైంది.

|

Updated on: Jun 23, 2021 | 2:57 PM

శ్రీశైలానికి ఎడమ వైపు తెలంగాణ... కుడి వైపు రాయలసీమ. రెండు వైపులా ఈ కృష్ణా నీళ్లే కీలకం. రెండు ప్రాంతాలకు తాగు, సాగునీటికి శ్రీశైలమే ఆధారం. వరదలు వచ్చినప్పుడు ఏ సమస్యా ఉండదు. ఎవరికి ఎంత కావాలన్నా వాడుకోవచ్చు. నీటి ప్రవాహలు తగ్గినప్పుడే అసలు సమస్య. అదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేస్తోంది.

శ్రీశైలానికి ఎడమ వైపు తెలంగాణ... కుడి వైపు రాయలసీమ. రెండు వైపులా ఈ కృష్ణా నీళ్లే కీలకం. రెండు ప్రాంతాలకు తాగు, సాగునీటికి శ్రీశైలమే ఆధారం. వరదలు వచ్చినప్పుడు ఏ సమస్యా ఉండదు. ఎవరికి ఎంత కావాలన్నా వాడుకోవచ్చు. నీటి ప్రవాహలు తగ్గినప్పుడే అసలు సమస్య. అదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేస్తోంది.

1 / 8
ఉమ్మడి మహబూబ్‌నగర్‌, కర్నూలు జిల్లా సరిహద్దుల్లో ఉన్న RDS కుడి కాలువ పనులతో రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ నీళ్లు అగ్గి రాజేశాయి. ఏపీ పనులు ప్రారంభించడంతో అగ్గి మీద గుగ్గిలం అవుతోంది తెలంగాణ. ఈ నేపథ్యంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి మహబూబ్‌నగర్‌లో చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల నేతల మధ్య డైలాగ్‌ వార్‌కు దారితీశాయి.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌, కర్నూలు జిల్లా సరిహద్దుల్లో ఉన్న RDS కుడి కాలువ పనులతో రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ నీళ్లు అగ్గి రాజేశాయి. ఏపీ పనులు ప్రారంభించడంతో అగ్గి మీద గుగ్గిలం అవుతోంది తెలంగాణ. ఈ నేపథ్యంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి మహబూబ్‌నగర్‌లో చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల నేతల మధ్య డైలాగ్‌ వార్‌కు దారితీశాయి.

2 / 8
లంకలో ఉన్నోళ్లంతా రాక్షసులే, ఆంధ్రోళ్లంతా తెలంగాణ వ్యతిరేకులేనని నిన్న కామెంట్‌ చేశారు ప్రశాంత్‌రెడ్డి. నీళ్ల కోసం యుద్ధం తప్పదని హెచ్చరించారు. వైఎస్‌ నీళ్ల దొంగ అని, జగన్‌ గజదొంగ అని కామెంట్‌ చేశారు.

లంకలో ఉన్నోళ్లంతా రాక్షసులే, ఆంధ్రోళ్లంతా తెలంగాణ వ్యతిరేకులేనని నిన్న కామెంట్‌ చేశారు ప్రశాంత్‌రెడ్డి. నీళ్ల కోసం యుద్ధం తప్పదని హెచ్చరించారు. వైఎస్‌ నీళ్ల దొంగ అని, జగన్‌ గజదొంగ అని కామెంట్‌ చేశారు.

3 / 8
Somu Veerraju

Somu Veerraju

4 / 8
AP Minister Anil Kumar Yadav

AP Minister Anil Kumar Yadav

5 / 8
నీళ్ల కోసం యుద్ధాలు జరుగుతాయని గతంలో తాము చెప్పిందే ఇప్పుడు నిజమవుతోందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో భవిష్యత్‌ తరాలు ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చాయన్నారు.

నీళ్ల కోసం యుద్ధాలు జరుగుతాయని గతంలో తాము చెప్పిందే ఇప్పుడు నిజమవుతోందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో భవిష్యత్‌ తరాలు ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చాయన్నారు.

6 / 8
Gangula Kamalakar

Gangula Kamalakar

7 / 8
తాజా వివాదంతో వ్యవహారం ఢిల్లీ వరకు వెళ్లింది. సుప్రీంకోర్టుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే కృష్ణా బోర్డుకు మరోసారి ఫిర్యాదు చేసింది తెలంగాణ సర్కార్‌. వెంటనే ఏపీ ప్రాజెక్ట్‌లపై పరిశీలన చేయాలని డిమాండ్‌ చేస్తోంది.

తాజా వివాదంతో వ్యవహారం ఢిల్లీ వరకు వెళ్లింది. సుప్రీంకోర్టుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే కృష్ణా బోర్డుకు మరోసారి ఫిర్యాదు చేసింది తెలంగాణ సర్కార్‌. వెంటనే ఏపీ ప్రాజెక్ట్‌లపై పరిశీలన చేయాలని డిమాండ్‌ చేస్తోంది.

8 / 8
Follow us
లండన్‌లో జనాలను పరేషాన్ చేస్తున్న పక్షి
లండన్‌లో జనాలను పరేషాన్ చేస్తున్న పక్షి
జ్ఞాపక శక్తిని రెట్టింపు చేసే పోషకాల మునగ.. తింటున్నారా?
జ్ఞాపక శక్తిని రెట్టింపు చేసే పోషకాల మునగ.. తింటున్నారా?
గుమ్మడికాయ తొక్కలతో టేస్టీ టేస్టీ చిప్స్..! హెల్తీ స్నాక్ ఐటమ్
గుమ్మడికాయ తొక్కలతో టేస్టీ టేస్టీ చిప్స్..! హెల్తీ స్నాక్ ఐటమ్
బాలయ్యతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గానూ చేసింది ఈ బ్యూటీ
బాలయ్యతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గానూ చేసింది ఈ బ్యూటీ
బాసర IIITలో మరో విద్యార్థి‌ సూసైడ్‌.. అసలేం జరుగుతోందక్కడ?
బాసర IIITలో మరో విద్యార్థి‌ సూసైడ్‌.. అసలేం జరుగుతోందక్కడ?
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందన్నారు.. కట్ చేస్తే.. ఎంక్వయిరీతో.!
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందన్నారు.. కట్ చేస్తే.. ఎంక్వయిరీతో.!
హైదరాబాదీలకు అలర్ట్‌.. మధ్యాహ్నం ఆర్టీసీ బస్సుల కోసం చూస్తున్నారా
హైదరాబాదీలకు అలర్ట్‌.. మధ్యాహ్నం ఆర్టీసీ బస్సుల కోసం చూస్తున్నారా
పాపం ఇరుకున్న స్వప్న.. వెన్నెల కోసం టెన్షన్‌గా ఎదురు చూపులు..
పాపం ఇరుకున్న స్వప్న.. వెన్నెల కోసం టెన్షన్‌గా ఎదురు చూపులు..
తిరుమల వెళ్లేవారికి ముఖ్య అలెర్ట్.. ఈ విషయం మీకు తెలుసా.?
తిరుమల వెళ్లేవారికి ముఖ్య అలెర్ట్.. ఈ విషయం మీకు తెలుసా.?
కోడి గుడ్డు కోసం లక్షలు.. మూడు రోజుల పాటు జరిగిన వేలం..ఎగబడ్డ జనం
కోడి గుడ్డు కోసం లక్షలు.. మూడు రోజుల పాటు జరిగిన వేలం..ఎగబడ్డ జనం