Dinner: రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తున్నారా.. అయితే ఈ అనారోగ్యాలు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

ఈ రోజుల్లో ఆహారాన్ని తీసుకునే విధానంలో మార్పు అనేది ఒక రకమైన ఫ్యాషన్‌గా మారింది. ఈ అలవాటు శరీరంలో ఎలాంటి సమస్యలను కలిగిస్తుందో తెలిస్తే..ఇకపై రాత్రి భోజనం అస్సలు ఆలస్యం చేయరు..

|

Updated on: Nov 26, 2022 | 9:27 PM

రాత్రి 8 గంటల్లోపే డిన్నర్  చేసేయ్యాలి. వైద్యులు, ఆహార నిపుణులు ఇదే చెబుతున్నారు. కానీ, ప్రజలు రాత్రిపూట ఆహారం తీసుకునే విధానంలో అనేక మార్పులు వచ్చాయి. అది కూడా ఒక రకమైన ఫ్యాషన్‌గా మారింది. ఈ మార్పు అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది.

రాత్రి 8 గంటల్లోపే డిన్నర్ చేసేయ్యాలి. వైద్యులు, ఆహార నిపుణులు ఇదే చెబుతున్నారు. కానీ, ప్రజలు రాత్రిపూట ఆహారం తీసుకునే విధానంలో అనేక మార్పులు వచ్చాయి. అది కూడా ఒక రకమైన ఫ్యాషన్‌గా మారింది. ఈ మార్పు అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది.

1 / 5
నిజానికి, డిన్నర్ టైమింగ్‌ని ట్యాంపరింగ్ చేయడం పొరపాటు.  ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రి 8 గంటల లోపు ఆహారం తీసుకోవాలి.  నిద్ర, ఆహారం మధ్య 2 గంటల గ్యాప్ ఉండాలి. ఇలా చేస్తేనే జీవక్రియ బాగా పనిచేస్తుంది.

నిజానికి, డిన్నర్ టైమింగ్‌ని ట్యాంపరింగ్ చేయడం పొరపాటు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రి 8 గంటల లోపు ఆహారం తీసుకోవాలి. నిద్ర, ఆహారం మధ్య 2 గంటల గ్యాప్ ఉండాలి. ఇలా చేస్తేనే జీవక్రియ బాగా పనిచేస్తుంది.

2 / 5
రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం చెడ్డ విషయం కాదు. కానీ అది అలవాటుగా మారితే సమస్యలు పెరుగుతాయి. ఈ స్థితిలో ఆహారం జీర్ణం కాదు. బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం చెడ్డ విషయం కాదు. కానీ అది అలవాటుగా మారితే సమస్యలు పెరుగుతాయి. ఈ స్థితిలో ఆహారం జీర్ణం కాదు. బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

3 / 5
ఇది కాకుండా, ఆలస్యంగా ఆహారం తినడం వల్ల నిద్రలేమి సమస్య ఏర్పాడుతుంది. ఆలస్యంగా రాత్రి భోజనం చేసే అలవాటు వల్ల దినచర్య దెబ్బతింటుంది. ఈ పద్దతి హై బీపీ, చెడు కొలెస్ట్రాల్, డయాబెటిస్ బారినపడేలా చేస్తుంది.

ఇది కాకుండా, ఆలస్యంగా ఆహారం తినడం వల్ల నిద్రలేమి సమస్య ఏర్పాడుతుంది. ఆలస్యంగా రాత్రి భోజనం చేసే అలవాటు వల్ల దినచర్య దెబ్బతింటుంది. ఈ పద్దతి హై బీపీ, చెడు కొలెస్ట్రాల్, డయాబెటిస్ బారినపడేలా చేస్తుంది.

4 / 5
రాత్రి భోజనం ఆలస్యంగా చేసేవారిలో కడుపు సంబంధిత సమస్యలు ఉబ్బరం, ఛాతీలో మంట, అసిడిటీ కూడా కొనసాగుతాయి. ఆహారం జీర్ణం కావడానికి ఎంత ఎక్కువ సమయం ఇస్తే శరీరానికి అంత మంచిది.

రాత్రి భోజనం ఆలస్యంగా చేసేవారిలో కడుపు సంబంధిత సమస్యలు ఉబ్బరం, ఛాతీలో మంట, అసిడిటీ కూడా కొనసాగుతాయి. ఆహారం జీర్ణం కావడానికి ఎంత ఎక్కువ సమయం ఇస్తే శరీరానికి అంత మంచిది.

5 / 5
Follow us
సెరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
సెరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
ముఖేష్ అంబానీతో పెళ్లికి నీతా పెట్టిన కండీషన్ ఏంటో తెలుసా.?
ముఖేష్ అంబానీతో పెళ్లికి నీతా పెట్టిన కండీషన్ ఏంటో తెలుసా.?
కిడ్నీలు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండాలా.. ఈ ఫుడ్స్ తప్పక తినాల్సిందే
కిడ్నీలు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండాలా.. ఈ ఫుడ్స్ తప్పక తినాల్సిందే
డల్లాస్ మెగా ఫాన్స్ సంబరాలు..
డల్లాస్ మెగా ఫాన్స్ సంబరాలు..
జగన్ బస్సు యాత్రకు జనం జేజేలు.. రెండో రోజు బిగ్ రెస్పాన్స్
జగన్ బస్సు యాత్రకు జనం జేజేలు.. రెండో రోజు బిగ్ రెస్పాన్స్
సిద్ధార్థ్, అదితి పెళ్ళిలో బిగ్ ట్విస్ట్..
సిద్ధార్థ్, అదితి పెళ్ళిలో బిగ్ ట్విస్ట్..
ఈ పండ్లు తింటే.. పాడైపోయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. పాడైపోయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రెండు రోజు జగన్ బస్సుయాత్ర.. అన్ని వర్గాలు వైసీపీకి బ్రహ్మరథం
రెండు రోజు జగన్ బస్సుయాత్ర.. అన్ని వర్గాలు వైసీపీకి బ్రహ్మరథం
కొత్త జంటకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చిన సీఎం జగన్‌.. వీడియో
కొత్త జంటకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చిన సీఎం జగన్‌.. వీడియో