Ind vs Pak: హైవోల్టేజీ మ్యాచ్‌కి రంగం సిద్ధం.. ఇండియా-పాకిస్థాన్ జట్లు తలపడేది ఎప్పుడంటే?

ఆసియా కప్ గురించి చెప్పాలంటే, ఈ టోర్నీలో భారత్ రికార్డు అద్భుతంగా ఉంది. ఈ టోర్నీని భారత్ 6 సార్లు గెలుచుకుంది. చివరిసారిగా 2018లో బంగ్లాదేశ్‌ను ఓడించి భారత్‌ ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది.

|

Updated on: Jul 07, 2022 | 2:51 PM

భారత్, పాకిస్థాన్‌లు మరోసారి తలపడనున్నాయి. వచ్చే నెలలోనే ఇరుజట్ల మధ్య భీకర పోరు జరగనుంది. ఆగస్టు 27 నుంచి శ్రీలంక వేదికగా ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. ఆసియాలోని ఈ రెండు అగ్రశ్రేణి జట్లు ఆగస్టు 28న తలపడనున్నాయి.

భారత్, పాకిస్థాన్‌లు మరోసారి తలపడనున్నాయి. వచ్చే నెలలోనే ఇరుజట్ల మధ్య భీకర పోరు జరగనుంది. ఆగస్టు 27 నుంచి శ్రీలంక వేదికగా ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. ఆసియాలోని ఈ రెండు అగ్రశ్రేణి జట్లు ఆగస్టు 28న తలపడనున్నాయి.

1 / 5
ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరుగనుంది. టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకాల పరంగా ఈ టోర్నీ చాలా కీలకం. అదే సమయంలో, T20 ప్రపంచ కప్ 2021 తర్వాత భారతదేశం-పాకిస్తాన్ జట్లు మొదటిసారిగా తలపడనున్నాయి. ఇందులో టీమ్ ఇండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరుగనుంది. టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకాల పరంగా ఈ టోర్నీ చాలా కీలకం. అదే సమయంలో, T20 ప్రపంచ కప్ 2021 తర్వాత భారతదేశం-పాకిస్తాన్ జట్లు మొదటిసారిగా తలపడనున్నాయి. ఇందులో టీమ్ ఇండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

2 / 5
ఆసియా కప్ తర్వాత, టీ20 ప్రపంచకప్ 2022లో కూడా టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్లు పోటీపడతాయి. ఈ మ్యాచ్ అక్టోబర్ 23న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. అంటే రెండు నెలల్లో రెండు సార్లు భారత్-పాకిస్థాన్ పోరును అభిమానులు చూడబోతున్నారు.

ఆసియా కప్ తర్వాత, టీ20 ప్రపంచకప్ 2022లో కూడా టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్లు పోటీపడతాయి. ఈ మ్యాచ్ అక్టోబర్ 23న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. అంటే రెండు నెలల్లో రెండు సార్లు భారత్-పాకిస్థాన్ పోరును అభిమానులు చూడబోతున్నారు.

3 / 5
ఇక ఆసియా కప్ గురించి చెప్పాలంటే, ఈ టోర్నీలో భారత్ రికార్డు అద్భుతంగా ఉంది. ఈ టోర్నీని భారత్ 6 సార్లు గెలుచుకుంది. చివరిసారిగా 2018లో బంగ్లాదేశ్‌ను ఓడించి భారత్‌ ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది.

ఇక ఆసియా కప్ గురించి చెప్పాలంటే, ఈ టోర్నీలో భారత్ రికార్డు అద్భుతంగా ఉంది. ఈ టోర్నీని భారత్ 6 సార్లు గెలుచుకుంది. చివరిసారిగా 2018లో బంగ్లాదేశ్‌ను ఓడించి భారత్‌ ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది.

4 / 5
భారత్ తర్వాత ఈ టోర్నీని శ్రీలంక ఐదుసార్లు గెలుచుకుంది. అదే సమయంలో, పాకిస్తాన్ జట్టు ఆసియా కప్‌ను 2 సార్లు మాత్రమే గెలుచుకుంది. పాకిస్థాన్ చివరిసారిగా 2012లో ఆసియా కప్ గెలిచింది.

భారత్ తర్వాత ఈ టోర్నీని శ్రీలంక ఐదుసార్లు గెలుచుకుంది. అదే సమయంలో, పాకిస్తాన్ జట్టు ఆసియా కప్‌ను 2 సార్లు మాత్రమే గెలుచుకుంది. పాకిస్థాన్ చివరిసారిగా 2012లో ఆసియా కప్ గెలిచింది.

5 / 5
Follow us
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు