G20 Meet: G20పై ఆఖిలపక్ష సమావేశం.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చంద్రబాబు..
G20 Meet: జీ-20 శిఖరాగ్ర సమావేశానికి సూచనల కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సమావేశానికి 40 రాజకీయ పార్టీలకు ఆహ్వానం అందాయి. ఈ మీటింగ్కు బెంగాల్ సీఎం మమత, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.
Most Read Stories