భారత్, శ్రీలంక టీంల మధ్య జరిగిన తొలి టీ 20 మ్యాచ్లో పృథ్వీ షా అరంగేట్రం చేశాడు. ఆయనతో పాటు వరుణ్ చక్రవర్తి కూడా అంతర్జాతీయ టీ20లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ, తన తొలి టీ20 మ్యాచ్ పృథ్వీ షాకు మాయని మచ్చలా తయారైంది.
రెండో వన్డేలో భారత్ శ్రీలంకను 3 వికెట్ల తేడాతో ఓడించి, మూడు మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్లో చివరి వన్డే మ్యాచ్ జులై 23 న జరుగనుంది.
Ind vs Sl: రెండవ వన్డేలో దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ 84 పరుగుల భాగస్వామ్యం సాధించారు. శ్రీలంకపై భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది.
India Vs Srilanka 2nd ODI: మరో రసవత్తరమైన పోరుకు ఇండియా, శ్రీలంక సిద్దమయ్యాయి. ఇవాళ ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య...
Happy Birthday Smriti Mandhana: మహిళల క్రికెట్లో అత్యంత విజయవంతమైన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లలో స్మృతి మంధనా ఒకరు. గత ఎనిమిది సంవత్సరాలుగా, ఆమె టీమిండియాలో కీలకంగా ఉండడంతోపాటు టీ 20 ఫార్మాట్లో కెప్టెన్గా కూడా వ్యవహరిస్తోంది.
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్త రానే వచ్చింది. అక్టోబర్-నవంబర్లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ 2021 కోసం ఐసీసీ తాజాగా గ్రూపులను ప్రకటించింది.
IND Vs SL: మరో మూడు రోజుల్లో భారత్, శ్రీలంక జట్ల మధ్య పరిమితి ఓవర్ల సిరీస్ మొదలు కానుంది. ఈ సిరీస్ నిమిత్తం ఓపెనర్ శిఖర్ ధావన్లో..
క్రికెటర్లు భారీ మొత్తంలో డబ్బు, పేరును సంపాదింస్తారనడంలో సందేహం లేదు. అయితే, వారి కెరీర్ కారణంగా చదువును కొనసాగించలేక మధ్యలోనే వదిలేస్తారు.
ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రికార్డు స్థాయిలో సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్మ్యాన్ రోహిత్ శర్మల రికార్డులను చెరిపేశాడు.
యూఏఈ వేదికగా అక్టోబర్-నవంబర్ మధ్య టీ20 ప్రపంచకప్ 2021 జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే.
