IPL 2022: హార్దిక్ దెబ్బకు యువరాజ్, పంత్ రికార్డులు మటాష్.. ఆ ఘనత సాధించిన తొలి భారత ప్లేయర్.. అదేంటంటే?
సన్రైజర్స్పై హార్దిక్ పాండ్యా 42 బంతుల్లో అజేయంగా 50 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఐపీఎల్ 2022లో హార్దిక్ బ్యాట్ నుంచి ఇది తొలి అర్ధ సెంచరీ.
Most Read Stories