History Of Tiranga: నేటి మన త్రివర్ణ పతాకం రూపొందడానికి ముందు .. జాతీయ పతాకం ఎన్ని రకాలుగా ఉందో తెలుసా

National Flag: భారతదేశ జెండా మన గర్వకారణం. అయితే నేడు మనం చూస్తున్న మన త్రివర్ణ పతాకం ఎన్నో మార్పుల తర్వాత మనకు పతాకం లభించిందని మీకు తెలుసా. ఈరోజు మన దేశానికీ స్వాతంత్య్రం లభించక ముందు దేశ జెండాలు ఎలా ఉండేవో, అందులో ఎన్ని మార్పులు వచ్చాయో ఈరోజు తెలుసుకుందాం.

|

Updated on: Aug 03, 2022 | 3:30 PM

భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యాయి. భారతదేశం స్వాతంత్యం వచ్చినప్పటి నుండి అనేక మార్పులను జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు  మనం అనుభవిస్తున్న స్వాతంత్యం సాధించడానికి ఎందరో త్యాగాలు ఉన్నాయి. ఈరోజు మన త్రివర్ణ పతాకాన్ని ఆకాశంలో ఎగురవేసినప్పుడల్లా మనసు ఉప్పొంగుతుంది. అయితే ఈ త్రివర్ణ పతాకంలో అనేక మార్పులు జరిగాయి. అవును, అనేక మార్పుల తర్వాత, భారతదేశ జాతీయ జెండా త్రివర్ణ పతాకంగా మారింది. ఇంతకుముందు భారతదేశ జెండా కూడా ఒక ప్రయాణం చేసింది అని చెప్పవచ్చు

భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యాయి. భారతదేశం స్వాతంత్యం వచ్చినప్పటి నుండి అనేక మార్పులను జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్యం సాధించడానికి ఎందరో త్యాగాలు ఉన్నాయి. ఈరోజు మన త్రివర్ణ పతాకాన్ని ఆకాశంలో ఎగురవేసినప్పుడల్లా మనసు ఉప్పొంగుతుంది. అయితే ఈ త్రివర్ణ పతాకంలో అనేక మార్పులు జరిగాయి. అవును, అనేక మార్పుల తర్వాత, భారతదేశ జాతీయ జెండా త్రివర్ణ పతాకంగా మారింది. ఇంతకుముందు భారతదేశ జెండా కూడా ఒక ప్రయాణం చేసింది అని చెప్పవచ్చు

1 / 7
మొదటి జెండా- కలకత్తాలోని పార్సీ బగాన్ చౌక్ (గ్రీన్ పార్క్)లో 1906 ఆగస్టు 7న మొదటి జెండాను ఎగురవేశారు. ఈ జెండా ఎరుపు, పసుపు , ఆకుపచ్చ రంగులతో పాటు సమాంతర గీతలను కలిగి ఉంది. ఇది పైన ఆకుపచ్చ, మధ్యలో పసుపు , క్రింద ఎరుపు రంగును కలిగి ఉంది. అంతే కాకుండా అందులో తామరపూలు, చంద్రుడు, సూర్యుడు కూడా ఉంటాడు.

మొదటి జెండా- కలకత్తాలోని పార్సీ బగాన్ చౌక్ (గ్రీన్ పార్క్)లో 1906 ఆగస్టు 7న మొదటి జెండాను ఎగురవేశారు. ఈ జెండా ఎరుపు, పసుపు , ఆకుపచ్చ రంగులతో పాటు సమాంతర గీతలను కలిగి ఉంది. ఇది పైన ఆకుపచ్చ, మధ్యలో పసుపు , క్రింద ఎరుపు రంగును కలిగి ఉంది. అంతే కాకుండా అందులో తామరపూలు, చంద్రుడు, సూర్యుడు కూడా ఉంటాడు.

2 / 7
రెండవ జెండా- 1907 సంవత్సరంలో, రెండవ జెండాను మేడమ్ కామా , కొంతమంది విప్లవకారులు పారిస్‌లో ఎగురవేశారు. ఇది మునుపటి జెండాను పోలి ఉండేది. అయితే, ఇది టాప్ బ్యాండ్‌లో ఒకే ఒక కమలాన్ని కలిగి ఉంది. ఏడు నక్షత్రాలు సప్తఋషులను సూచిస్తాయి. ఈ జెండా బెర్లిన్‌లో ప్రదర్శించబడింది.

రెండవ జెండా- 1907 సంవత్సరంలో, రెండవ జెండాను మేడమ్ కామా , కొంతమంది విప్లవకారులు పారిస్‌లో ఎగురవేశారు. ఇది మునుపటి జెండాను పోలి ఉండేది. అయితే, ఇది టాప్ బ్యాండ్‌లో ఒకే ఒక కమలాన్ని కలిగి ఉంది. ఏడు నక్షత్రాలు సప్తఋషులను సూచిస్తాయి. ఈ జెండా బెర్లిన్‌లో ప్రదర్శించబడింది.

3 / 7
మూడవ జెండా- మూడవ జెండా 1917 సంవత్సరంలో తయారు చేశారు. హోమ్ రూల్ ఉద్యమంలో డాక్టర్ అన్నీ బిసెంట్, లోకమాన్య తిలక్ దీనిని ఎగురవేశారు. దీనిలో 5 ఎరుపు , 4 ఆకుపచ్చ గీతాలతో పాటు ఏడు నక్షత్రాలు ఉన్నాయి. అదే సమయంలో, ఎడమ, ఎగువ అంచున (స్తంభాల వైపు) యూనియన్ జాక్ ఉంది.

మూడవ జెండా- మూడవ జెండా 1917 సంవత్సరంలో తయారు చేశారు. హోమ్ రూల్ ఉద్యమంలో డాక్టర్ అన్నీ బిసెంట్, లోకమాన్య తిలక్ దీనిని ఎగురవేశారు. దీనిలో 5 ఎరుపు , 4 ఆకుపచ్చ గీతాలతో పాటు ఏడు నక్షత్రాలు ఉన్నాయి. అదే సమయంలో, ఎడమ, ఎగువ అంచున (స్తంభాల వైపు) యూనియన్ జాక్ ఉంది.

4 / 7
నాల్గవ జెండా -  అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఒక యువకుడు జెండా తయారు చేసి గాంధీజీకి ఇచ్చాడు. ఈ కార్యక్రమం 1921లో బెజవాడ (ప్రస్తుతం విజయవాడ)లో జరిగింది. ఇది రెండు రంగులతో తయారు చేయబడింది.

నాల్గవ జెండా - అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఒక యువకుడు జెండా తయారు చేసి గాంధీజీకి ఇచ్చాడు. ఈ కార్యక్రమం 1921లో బెజవాడ (ప్రస్తుతం విజయవాడ)లో జరిగింది. ఇది రెండు రంగులతో తయారు చేయబడింది.

5 / 7
ఐదవ జెండా- దీని తరువాత ఐదవ జెండా వచ్చింది. ఇది ప్రస్తుత జాతీయ జెండాకు కొద్దిగా దగ్గర పోలికలు ఉంటాయి. అశోక చక్రానికి బదులుగా స్పిన్నింగ్ వీల్ ఉండేది. 1931వ సంవత్సరం జెండా చరిత్రలో చిరస్మరణీయమైన సంవత్సరం.

ఐదవ జెండా- దీని తరువాత ఐదవ జెండా వచ్చింది. ఇది ప్రస్తుత జాతీయ జెండాకు కొద్దిగా దగ్గర పోలికలు ఉంటాయి. అశోక చక్రానికి బదులుగా స్పిన్నింగ్ వీల్ ఉండేది. 1931వ సంవత్సరం జెండా చరిత్రలో చిరస్మరణీయమైన సంవత్సరం.

6 / 7
నేటి త్రివర్ణ పతాకం - 22 జూలై 1947న రాజ్యాంగ పరిషత్ దీనిని స్వేచ్ఛా భారత జాతీయ జెండాగా ఆమోదించింది. ఇది నేటి త్రివర్ణ పతాకం, భారతదేశ జాతీయ జెండా.

నేటి త్రివర్ణ పతాకం - 22 జూలై 1947న రాజ్యాంగ పరిషత్ దీనిని స్వేచ్ఛా భారత జాతీయ జెండాగా ఆమోదించింది. ఇది నేటి త్రివర్ణ పతాకం, భారతదేశ జాతీయ జెండా.

7 / 7
Follow us
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..