కరోనా మృతులపై ట్రంప్ లెక్క.. రెండు లక్షలైనా ….

ఏప్రిల్ 12 (ఈస్టర్) నాటికి ఈ కరోనా క్రైసిస్ సమసిపోవచ్ఛునని మొదట పేర్కొన్న ఆయన.. అంతలోనే ఇది పీక్ దశకు చేరుకొవచ్చునని కూడా అన్నారు. కరోనా మరణాలను నియంత్రించడానికి, ఈ వైరస్ నివారణకు ట్రంప్ ప్రభుత్వం లాక్ డౌన్.

కరోనా మృతులపై ట్రంప్ లెక్క.. రెండు లక్షలైనా ....
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 30, 2020 | 4:59 PM

తమ దేశంలో కరోనా మృతుల సంఖ్యను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేలిగ్గా తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ దేశంలో మృతుల సంఖ్య  వెయ్యి నుంచి రెండు వేలకు పైగా  చేరుకున్నా ఆయనకు చీమ కుట్టినట్టయినా లేదు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విజయవంతమైన కారణంగానే మరణాలను నియంత్రించగలుగుతున్నామని ఆయన చెప్పారు. మేము గట్టి చర్యలు తీసుకోకపోయిఉండిఉంటే ఇప్పటికే 20 లక్షల మందికి పైగా మరణించి ఉండేవారని ఆయన అన్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా సామాజిక  దూర సంబంధ ఆంక్షలను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తునట్టు ఆయన ప్రకటించారు. మరణాల సంఖ్యను కేవలం పది వేలకు పరిమితం చేయగలిగితే ఈ దేశం బాగుపడినట్టే అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘మేం తీసుకున్నపకడ్బందీ చర్యలు సుమారు ఇరవై లక్షల మందిని కాపాడాయి’ అని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు లక్షా 32 వేలకు పైగా పెరగగా.. మృతుల సంఖ్య 2,355 కి చేరింది.

ఏప్రిల్ 12 (ఈస్టర్) నాటికి ఈ కరోనా క్రైసిస్ సమసిపోవచ్ఛునని మొదట పేర్కొన్న ఆయన.. అంతలోనే ఇది పీక్ దశకు చేరుకొవచ్చునని కూడా అన్నారు. కరోనా మరణాలను నియంత్రించడానికి, ఈ వైరస్ నివారణకు ట్రంప్ ప్రభుత్వం లాక్ డౌన్ వంటి చర్యలేవీ చేపట్టకపోవడం గమనార్హం. కరోనా చికిత్సలో వాడే వైద్య పరికరాలు, ఇతర సాధనాల కొనుగోలుకు, ఆయా ఆస్పత్రుల నిర్వహణకు, వాటి వైద్య సంబంధ సామర్త్యాన్ని పెంచడానికి, రోగులకు సేవ లందించే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది సంక్షేమానికి ట్రంప్ ప్రభుత్వం కోట్లాది డాలర్ల ప్యాకేజీనైతే ప్రకటించింది గానీ.. కరోనా రాకాసికి గురైన ప్రపంచ దేశాల్లో ఇటలీని అమెరికా మించిపోయిందనే అప్రదిష్టను మాత్రం మూటగట్టుకుంది.

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు