Payal With Satyadev: సత్యదేవ్‌తో జతకట్టనున్న ‘ఆర్‌ఎక్స్‌100’ బ్యూటీ… త్వరలోనే అధికారిక ప్రకటన.?

Payal In 'Godse': క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్‌ మొదలుపెట్టి 'జ్యోతి లక్ష్మి' సినిమాతో హీరోగా మారాడు సత్యదేవ్‌. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న ఈ యంగ్‌ హీరో...

Payal With Satyadev: సత్యదేవ్‌తో జతకట్టనున్న 'ఆర్‌ఎక్స్‌100' బ్యూటీ... త్వరలోనే అధికారిక ప్రకటన.?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 05, 2021 | 2:21 PM

Payal In ‘Godse’: క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్‌ మొదలుపెట్టి ‘జ్యోతి లక్ష్మి’ సినిమాతో హీరోగా మారాడు సత్యదేవ్‌. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న ఈ యంగ్‌ హీరో ‘బ్లఫ్‌ మాస్టర్‌’ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు. ఈ సినిమాలో సత్యదేవ్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో సత్య తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ యంగ్‌ హీరో తాజాగా మరో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ‘బ్లఫ్‌ మాస్టర్‌’తో తనకు విజయాన్ని అందించిన గోపీ గణేశ్‌ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రకటించాడు. ‘గాడ్సే’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నటి పాయల్‌ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై త్వరలోనే చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటన చేయనుందని సమాచారం. ఇక ఆర్‌ఎక్స్‌100తో తెలుగు కుర్రకారును ఫిదా చేసిన ఈ బ్యూటీ అనంతరం ఆ స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. మరి సత్యదేవ్‌ అయినా పాయల్‌కు విజయాన్ని అందిస్తాడో లేదో చూడాలి.

Also Read: Radhe Shyam movie : ఎంత వెయిట్ చేస్తే అంత కిక్.. రాధేశ్యామ్ టీజర్‌‌‌‌‌‌‌‌పై డైరెక్టర్ క్రేజీ కామెంట్

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..