ఎకరానికి 35వేల నష్టపరిహారం.. చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. పవన్ కల్యాణ్ తాజా డిమాండ్

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలను కోల్పోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎకరానికి 35వేల నష్టపరిహారం.. చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. పవన్ కల్యాణ్ తాజా డిమాండ్
Follow us

|

Updated on: Dec 02, 2020 | 4:43 PM

Pawankalyan demands campansation and ex-gratia: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలను కోల్పోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు కష్టాల్లో వుంటే పాలక, ప్రతిపక్షాలు శాసనసభలో బూతులు తిట్టుకుంటున్నారంటూ పవన్ కల్యాణ్ విమర్శించారు. వరదల కారణంగా పంటలను నష్టపోయిన రైతాంగాన్ని పవన్ కల్యాణ్ బుధవారం పరామర్శించారు. వరద తాకిడితో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘‘ తుఫాన్‌తో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది.. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు.. వారికి ఆర్ధిక సహాయం చెయ్యాలి.. ఎకరానికి 30 నుండి 35 వేలు ఆర్ధిక సహాయం చేస్తే కానీ వారికి న్యాయం జరగదు.. రైతులు కష్టాల్లో ఉంటే అసెంబ్లీలో కూర్చుని బూతులు తిట్టుకుంటున్నారు.. హైదరాబాద్‌లో వరదలు వస్తే ఇంటికి 10 వేలు చొప్పున 650 కోట్లు ఇచ్చారు.. 48 గంటల్లో నష్టపోయిన రైతులకు చెల్లించాలి.. నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం చెయ్యాలి.. ఎప్పుడో ఇస్తాం అని చెప్పడం కాదు.. సర్వేలు తరువాత చెయ్యండి.. తక్షణ సహాయం 10 వేలు ఇవ్వండి.. చనిపోయిన రైతులకు 5 లక్షలు ఎక్సగ్రెసియా ఇవ్వాలి.. ’’ అని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

కౌలు రైతులను ప్రభుత్వం అదుకోకపోతే పోరాటం చేస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. మోపిదేవిలో సంగమేశ్వరం లాకుల సమస్య పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకు ముందు పవన్ కల్యాణ్ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పలు చోట్ల రైతులతో మాట్లాడారు. రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని ఆయన రైతాంగానికి హామీ ఇచ్చారు.

ALSO READ: శాసనసభలో తీవ్రమైన రగడ.. చంద్రబాబు వాకౌట్

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు