జమిలీ ఎన్నికలపై ఏపీలో రసవత్తర చర్చ, పవన్‌ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా వేడికెక్కిన ఏపీ రాజకీయం

జమిలీ ఎన్నికలపై ఏపీలో రసవత్తర చర్చకు తెరలేచింది. పవన్‌ వ్యాఖ్యలతో రాజకీయ చర్చంతా జమీలీ మీదకే వెళ్లింది. పవన్‌కళ్యాణ్‌కి ఆ సమాచారం ఎవరిచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు సీపీఎం నేత మధు. జమిలి ఎలక్షన్స్‌ ప్రభావం ఏంటో తెలియకుండా పవన్‌ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అయితే పవన్‌ వ్యాఖ్యల్ని సమర్థించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. జమిలీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపులో భాగంగానే జనసేన అధినేత పవన్‌ ఆ […]

జమిలీ ఎన్నికలపై ఏపీలో రసవత్తర చర్చ, పవన్‌ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా వేడికెక్కిన ఏపీ రాజకీయం
Follow us

|

Updated on: Nov 20, 2020 | 8:42 AM

జమిలీ ఎన్నికలపై ఏపీలో రసవత్తర చర్చకు తెరలేచింది. పవన్‌ వ్యాఖ్యలతో రాజకీయ చర్చంతా జమీలీ మీదకే వెళ్లింది. పవన్‌కళ్యాణ్‌కి ఆ సమాచారం ఎవరిచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు సీపీఎం నేత మధు. జమిలి ఎలక్షన్స్‌ ప్రభావం ఏంటో తెలియకుండా పవన్‌ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అయితే పవన్‌ వ్యాఖ్యల్ని సమర్థించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. జమిలీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపులో భాగంగానే జనసేన అధినేత పవన్‌ ఆ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. జమిలీ ఎన్నికలపై రాష్ట్ర ప్రజల్లోనూ విస్తృతంగా చర్చ జరుగుతోందని అన్నారు.  జమిలి ఎన్నికలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు… ఏపీ అసెంబ్లీకి ముందస్తు రావచ్చన్న జనసేనాని

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..