దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి..? పవన్ ఫైర్

జనసేన పార్టీకి చెందిన దాదాపు 400 మంది ట్విట్టర్ ఖాతాలను ఆ సంస్థ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జనసేన కార్యకర్తల ట్విటర్‌ ఖాతాలను ఎందుకు నిలిపివేశారని ట్విట్టర్ వేదికగా ఆయన ప్రశ్నించారు. ‘400 మంది జనసేన కార్యకర్తల ట్విటర్‌ ఖాతాలను ఎందుకు నిలిపివేశారో నాకు అర్థం కావడం లేదు. అవసరాల్లో ఉన్న సామాన్యుల తరఫున నిలబడి, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నందుకు ఖాతాలను నిలిపివేశారా? […]

దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి..? పవన్ ఫైర్
Follow us

| Edited By:

Updated on: Sep 19, 2019 | 8:47 AM

జనసేన పార్టీకి చెందిన దాదాపు 400 మంది ట్విట్టర్ ఖాతాలను ఆ సంస్థ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జనసేన కార్యకర్తల ట్విటర్‌ ఖాతాలను ఎందుకు నిలిపివేశారని ట్విట్టర్ వేదికగా ఆయన ప్రశ్నించారు. ‘400 మంది జనసేన కార్యకర్తల ట్విటర్‌ ఖాతాలను ఎందుకు నిలిపివేశారో నాకు అర్థం కావడం లేదు. అవసరాల్లో ఉన్న సామాన్యుల తరఫున నిలబడి, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నందుకు ఖాతాలను నిలిపివేశారా? దీన్ని మేం ఎలా స్వీకరించాలి, అర్థం చేసుకోవాలి?’ అని ట్వీట్ చేసిన ఆయన #BringBackJSPSocialMedia అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. ఇక ఆ ట్యాగ్‌ను ఇప్పుడు జనసైనికులు ట్రెండ్ చేస్తున్నారు. కాగా సోషల్ మీడియాలో జనసైనికులు యాక్టివ్‌గా ఉంటారు. ఈ క్రమంలో ఇటీవల ‘సేవ్ నల్లమల’, ‘వైఎస్ జగన్ ఫెయిల్డ్ సీఎం’ అనే క్యాంపెయిన్‌లపై వారు విస్తృత ప్రచారం చేస్తున్నారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..