భారీగా నమోదవుతున్న కరోనా కేసులు.. జూలై 10నుంచి లాక్డౌన్!
కోవిద్-19 విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో బీహార్ రాజధాని పట్నాలో ఓ వారం పాటు లాక్డౌన్ విధించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ‘పట్నాలో కరోనా కేసులు
కోవిద్-19 విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో బీహార్ రాజధాని పట్నాలో ఓ వారం పాటు లాక్డౌన్ విధించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ‘పట్నాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన మూడు వారాల్లో ఈ పెరుగుదల మరీ ఆందోళనకరంగా ఉంది. అందుకే ఈ నెల 10 నుంచి 16 వరకు ఓ వారం పాటు లాక్డౌన్ విధించాలని నిర్ణయించాం’ అని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కుమార్ రవి పేర్కొన్నారు. ఈ లాక్డౌన్లో దుకాణాలు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంటాయని అధికారులు తెలిపారు.
[svt-event date=”09/07/2020,12:35AM” class=”svt-cd-green” ]
Bihar: Patna to remain under lockdown from 10th July to 16th July, orders District Magistrate. #COVID19 pic.twitter.com/NxaKk6NirO
— ANI (@ANI) July 8, 2020
[/svt-event]