గంటన్నర సేపు ప్రసంగం.. అయినా పాక్ ఊసేదీ..?

73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోటలో జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించారు. మొత్తం 92నిమిషాల పాటు మోదీ ప్రసంగం సాగగా.. పలు అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా మాట్లాడారు ప్రధాని. ముఖ్యంగా దేశంలో ఉన్న నీటి సమస్య, పేదరికం, జనాభా పెరుగుదల, ఉగ్రవాదం అంశాలపై మాట్లాడిన మోదీ.. వాటి పరిష్కారమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే తన ప్రసంగంలో మోదీ ఒక్కసారి కూడా పాకిస్తాన్ పేరు ఎత్తకపోవడం విశేషం. జమ్ముకశ్మీర్‌కు సంబంధించి రాజ్యాంగంలో […]

గంటన్నర సేపు ప్రసంగం.. అయినా పాక్ ఊసేదీ..?
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2019 | 3:43 PM

73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోటలో జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించారు. మొత్తం 92నిమిషాల పాటు మోదీ ప్రసంగం సాగగా.. పలు అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా మాట్లాడారు ప్రధాని. ముఖ్యంగా దేశంలో ఉన్న నీటి సమస్య, పేదరికం, జనాభా పెరుగుదల, ఉగ్రవాదం అంశాలపై మాట్లాడిన మోదీ.. వాటి పరిష్కారమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే తన ప్రసంగంలో మోదీ ఒక్కసారి కూడా పాకిస్తాన్ పేరు ఎత్తకపోవడం విశేషం.

జమ్ముకశ్మీర్‌కు సంబంధించి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ ఇటీవల మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో పాక్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఇన్ని రోజులు కశ్మీర్ అడ్డాగా పలు విధ్వంసాలకు పాల్పడిన ఆ దేశ ఉగ్రవాదుల ఆటలకు ఈ ఆర్టికల్ రద్దు చెంపపెట్టు పెట్టినట్లైంది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై సమయం చిక్కినప్పుడల్లా విమర్శిస్తూ వస్తున్నారు పాక్ అధికారులు. ఇక పాక్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బుధవారం మాట్లాడిన ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం.. తన ప్రసంగంలో పలుమార్లు కశ్మీర్ సమస్య గురించే ప్రస్తావించాడు. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల భవిష్యత్‌లో పర్యవసానాలు తప్పవంటూ హెచ్చరించాడు. అయినా వీటన్నింటిపైన ఏ మాత్రం మోదీ ఒక్కసారి కూడా స్పందించకపోవడం విడ్డూరం. పదే పదే పాకిస్తాన్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నప్పటికీ.. మోదీ మాత్రం మౌనం వహించడంలోని ఆంతర్యం అంతుపట్టడం లేదన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి.

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు