పాక్ చీఫ్ సెలక్టర్ పదవి నుంచి వైదొలగిన ఇంజమామ్

పాకిస్థాన్ క్రికెట్ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్-ఉల్-హక్ తన పదవి నుంచి వైదలగారు. బోర్టు ఆదేశిస్తే కొత్త బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఈనెల 30తో ఇంజమామ్ పదవీకాలం ముగియనుంది. చీఫ్ సెలక్టర్‌గా మూడేళ్లకు పైగా పనిచేసిన అతను.. తన ఒప్పందాన్ని పొడిగించుకునేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌, 2020లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌, 2023లో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో తాజా ఆలోచనలు, ప్రయోగాలు చేసేందుకు కొత్త చీఫ్‌ సెలక్టర్‌ను […]

పాక్ చీఫ్ సెలక్టర్ పదవి నుంచి వైదొలగిన ఇంజమామ్
Follow us

| Edited By:

Updated on: Jul 18, 2019 | 7:23 AM

పాకిస్థాన్ క్రికెట్ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్-ఉల్-హక్ తన పదవి నుంచి వైదలగారు. బోర్టు ఆదేశిస్తే కొత్త బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఈనెల 30తో ఇంజమామ్ పదవీకాలం ముగియనుంది. చీఫ్ సెలక్టర్‌గా మూడేళ్లకు పైగా పనిచేసిన అతను.. తన ఒప్పందాన్ని పొడిగించుకునేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌, 2020లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌, 2023లో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో తాజా ఆలోచనలు, ప్రయోగాలు చేసేందుకు కొత్త చీఫ్‌ సెలక్టర్‌ను నియమించుకోవడం సరైందిగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. పీసీబీ చైర్మన్ ఎహ్‌సన్‌మని, మేనేజింగ్ డైరెక్టర్ వసీమ్ ఖాన్‌తో వేర్వేరుగా మాట్లాడానని.. అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపానన్నారు. ఏది ఏమైనప్పటికి అన్నీ పాక్ క్రికెట్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే చేశానని.. అభిమానులు తనను అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు ఇంజమామ్ తెలిపారు.

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు