12 ఉగ్రసంస్థలపై పాక్ నిషేధం
ఇస్లామాబాద్ : పలు ఉగ్రవాద సంస్థలపై పాకిస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. హఫీజ్ సయీద్, మసూద్ అజార్తో సంబంధాలున్న 12 సంస్థలపై పాక్ సర్కార్ వేటు వేసింది. నిషేధిత సంస్థల జాబితాలో జైషే మహమ్మద్, లాహోర్కు చెందిన అల్ అన్ఫల్ ట్రస్ట్, ఇదరే ఖద్మత్ ఖలాక్, అల్ దావత్ ఉల్ ఇర్షాద్, అల్ హమద్ ట్రస్ట్, మాస్క్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్, అల్మదీనా ఫౌండేషన్, మువాజ్ బిన్ జబాల్ ట్రస్ట్, అల్ ఈసర్ ఫౌండషన్ తదితర 12 […]
ఇస్లామాబాద్ : పలు ఉగ్రవాద సంస్థలపై పాకిస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. హఫీజ్ సయీద్, మసూద్ అజార్తో సంబంధాలున్న 12 సంస్థలపై పాక్ సర్కార్ వేటు వేసింది. నిషేధిత సంస్థల జాబితాలో జైషే మహమ్మద్, లాహోర్కు చెందిన అల్ అన్ఫల్ ట్రస్ట్, ఇదరే ఖద్మత్ ఖలాక్, అల్ దావత్ ఉల్ ఇర్షాద్, అల్ హమద్ ట్రస్ట్, మాస్క్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్, అల్మదీనా ఫౌండేషన్, మువాజ్ బిన్ జబాల్ ట్రస్ట్, అల్ ఈసర్ ఫౌండషన్ తదితర 12 సంస్థలు ఉన్నట్లు పాక్ వెల్లడించింది.