టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులుగా పద్మశ్రీ డా.శోభరాజు

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆస్థాన సంగీత విద్వాంసులుగా పద్మశ్రీ డాక్టర్ శోభరాజును నియమిస్తూ

టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులుగా పద్మశ్రీ డా.శోభరాజు
Follow us

| Edited By:

Updated on: Sep 30, 2020 | 3:12 PM

Padmasri Shobha Raju : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆస్థాన సంగీత విద్వాంసులుగా పద్మశ్రీ డాక్టర్ శోభరాజును నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు సంవత్సరాల పాటు శోభరాజు ఆ పదవిలో కొనసాగనున్నారు. కాగా వేంకటేశ్వర స్వామికి గొప్ప భక్తురాలైన శోభరాజు గతంలో పలు వేదికల మీద శోభరాజు అన్నమాచార్య గేయాలను ఆలపించారు. అంతేకాదు కవయిత్రిగానూ శోభరాజుకు మంచి పేరుంది.

Read More:

పవన్‌పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

వివాదంలో ముమైత్‌ఖాన్‌.. క్యాబ్ డ్రైవర్ ఆరోపణలు

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
ఇద్దరే ఇద్దరూ! పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..
ఇద్దరే ఇద్దరూ! పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..
బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్.. కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు
బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్.. కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు
బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్.. ప్రియుడి ఇంటి ముందు శవమై..
బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్.. ప్రియుడి ఇంటి ముందు శవమై..