గుడ్లగూబలను మాయంచేస్తున్న రాజకీయనాయకులు
ఎన్నికల్లో గెలవాలంటే ప్రచారం చురుగ్గా చేయాలి. కార్యకర్తలతో ఎప్పటికపుడు మంతనాలు జరుపుతూ ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ కొంతమంది నాయకులు మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడుతున్నారు. ఎంతో టెక్నాలజీ పెరిగి, సైన్స్లోనూ ఎన్నో దశల్ని దాటి వెళుతున్న ఇప్పటి కాలంలో కూడా ఇలా జరగడం వింతే కానీ అంతకు మించిన వింత రహస్యం ఇక్కడొకటి ఉంది. ప్రజల్ని చైతన్యపరిచి మూఢనమ్మకాల జోలికి పోకుండా చేయాల్సిన రాజకీయనాయకులే ఇలా మూఢనమ్మకాలను విశ్వసించి అభాసుపాలు అవుతున్నారు.
ఎన్నికల్లో గెలవాలంటే ప్రచారం చురుగ్గా చేయాలి. కార్యకర్తలతో ఎప్పటికపుడు మంతనాలు జరుపుతూ ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ కొంతమంది నాయకులు మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడుతున్నారు. ఎంతో టెక్నాలజీ పెరిగి, సైన్స్లోనూ ఎన్నో దశల్ని దాటి వెళుతున్న ఇప్పటి కాలంలో కూడా ఇలా జరగడం వింతే కానీ అంతకు మించిన వింత రహస్యం ఇక్కడొకటి ఉంది. ప్రజల్ని చైతన్యపరిచి మూఢనమ్మకాల జోలికి పోకుండా చేయాల్సిన రాజకీయనాయకులే ఇలా మూఢనమ్మకాలను విశ్వసించి అభాసుపాలు అవుతున్నారు.