బీహార్ ఎన్నికల బరిలోకి ఎంఐఎం..32 స్థానాల్లో..
కొవిడ్-19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దీని కట్టడికోసం వ్యాక్సిన్తో పాటు ఔషధంపై కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో ఎంఐఎం పోటీలోకి
కొవిడ్-19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దీని కట్టడికోసం వ్యాక్సిన్తో పాటు ఔషధంపై కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో ఎంఐఎం పోటీలోకి దిగుతోందని హైదరాబాద్ ఎంపీ, ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. బీహార్లోని 22 జిల్లాల్లో అభ్యర్థులను దింపనున్నట్లు తెలిపారు. ‘‘22 జిల్లాల్లో 32 నియోజకవర్గాలను గుర్తించాం. అన్ని రంగాల్లోనూ నితీశ్ సర్కార్ విఫలమైంది. తిరిగి అధికారంలోకి వస్తే ఆత్మహత్యా సదృశమే’’ అని అన్నారు. తమతో ఏకీభవించే వారితో జతకట్టి రంగంలోకి దిగుతామని, ఒవైసీ వెల్లడించారు.
Also Read: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్: ఈ నెల 13 వరకు రైతుబంధు దరఖాస్తుకు అవకాశం