తెలుగు వార్తలు » విశ్లేషణ » Page 3
కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని 9, 10, 11 తరగతుల విద్యార్థులను ఎలాంటి పరీక్షలు లేకుండా తదుపరి తరగతికి ప్రమోట్ చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె..
అప్పుడెప్పుడో పెట్రోల్, డీజిల్ ధరలు 50 పైసలు పెరిగితే, దేశ మంతా పెద్ద ఎత్తుల ఆందోళనలు. విశేష జనాదరణ కల్గిన ఎన్టీఆర్ లాంటి నాయకుడు సైతం జాతీయ రహదారి మీద...
ఇప్పుడిది సెన్షేషనల్కే సెన్షేషనల్గా మారింది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో డైలీ సీరియల్గా సాగిన స్టోరీలో అలజడి. పోలీసు యంత్రాంగంతోనే ఆట ఆడుకున్న అమ్మాయి....
13రోజులుగా పార్టీలకతీతంగా ఒక్కటై ఉద్యమిస్తున్నారు. కార్మిక సంఘాల నిరసన దీక్షలు చేస్తున్నాయి. అటు అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఏపీ ప్రభుత్వం..
ఇంతలోనే అంతమార్పా..? ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కీలక మంత్రి! కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు! గల్లీ నుంచి ఢిల్లీ వరకూ చక్రం తిప్పినవాడు..!..
పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేశారు. రేపు సాయంత్రం అసెంబ్లీలో..
పొలిటికల్ హీట్ పెంచుతోన్న గట్టు వామన్రావు దంపతుల హత్య రాజకీయాంగా హీటు పెంచుతోంది. రాజకీయ పార్టీల మధ్య మాటల తుటాలు..
ఫారెస్ట్ ఆఫీసర్స్ వర్సెస్ పొలిటికల్ లీడర్స్... తెలంగాణలో ఇప్పుడిదే హాట్ టాపిక్. పోడు భూముల వివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది...
Megha Engineering and Infrastructure Limited : జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలకఘట్టం..
ఆస్ట్రేలియా సొంతగడ్డపై ఆసీస్ టీమ్ని ఓడించి చరిత్ర సృష్టించి టీమిండియా మరో ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్కి సిద్ధమైంది. ఇప్పుడు ఇంగ్లాండ్పై గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది...
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్పై కసరత్తు మొదలైంది. బడ్జెట్కు సంబంధించి ఆయా శాఖలనుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు తీసుకుంది...
రేషన్కు ఓటీపీ కష్టాలు వెంటాడుతున్నాయి. ఓటీపీ కోసం కార్డు దారులు ఆధార్ కేంద్రాకు క్యూ కడుతున్నారు. రేషన్ కావాలంటే ఓటీపీ చెప్పాల్సిందేనంటూ.. ప్రభుత్వం కొత్త ..
ఒక వ్యక్తి తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి, వ్యాపారంలోకి దిగి ఉన్నత శిఖరాలకు చేరాడు.. ఇలాంటి కథలు భారతదేశంలో చాలా ఉన్నాయి. వాస్తవానికి, ఇలాంటి..
బాలికలలో విద్యను ప్రోత్సహించడమే లక్ష్యంగా, బాల్య వివాహాలు వంటి సామాజిక చెడులపై పోరాడటానికి స్పూర్తిదాయకంగా బీహార్ సర్కారు పరుగులు పెడుతోంది...
అయన నిజంగానే ఓ కాలంలో సినీ సంగీతానికి చక్రవర్తి. ఆయన పాలనలో పాటలు ఊగాయి. ఊర్రూతలూగాయి. పరుగులెత్తాయి. ఉరకలెత్తాయి. స్వరాల పల్లకీలో ఊరేగాయి.
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలనూ అతలాకుతలం చేస్తే, ఇప్పుడు అదే కరోనా, ఫార్మా సంస్థలకు ధనరాశులు తెచ్చిపోస్తోంది. అమెరికన్ మల్టీనేషనల్ ఫార్మాస్యూటికల్..
భారతదేశపు ప్రభుత్వరంగ అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఈ ఏడాది అక్టోబర్ తరువాత ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్)కు వచ్చే అవకాశం ఉంది. వచ్చే..
ఏ యాంగిల్లో చూసినా సామాన్యుడికి ఊరట లేదు. ఆ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాక్కున్నట్లే ఉంది కేంద్ర బడ్జెట్. డ్యూటీలు తగ్గించి.. సెస్సులు పెంచింది. ఒకటీ అరా తప్పితే మిగిలినవన్నీ
యాచించే స్థాయి కాదు.. శాసించే స్థాయి లక్ష్యం అంటున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. నినాదం బాగున్నా ఆయన విధానం మారకుండా సాధిస్తారా?, అన్న చిరంజీవి సహకారం..