రాజమండ్రిలో ఈనెల 14న జనసేన ఆవిర్భావసభ

మార్చి 14న రాజమహేంద్రవరంలో జనసేన ఆవిర్భావ సభను నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. 2014 మార్చి 14న జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. ఐదో వార్షికోత్సవ సభను గోదారి గట్టున భారీ ఎత్తున నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లతో పాటు జనసమీకరణ కూడా చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. […]

రాజమండ్రిలో ఈనెల 14న జనసేన ఆవిర్భావసభ
Follow us

| Edited By:

Updated on: Mar 07, 2019 | 7:34 PM

మార్చి 14న రాజమహేంద్రవరంలో జనసేన ఆవిర్భావ సభను నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. 2014 మార్చి 14న జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. ఐదో వార్షికోత్సవ సభను గోదారి గట్టున భారీ ఎత్తున నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లతో పాటు జనసమీకరణ కూడా చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాజమహేంద్రవరం సభ ఓ తొలి అడుగు మాత్రమేనని, ఆ తర్వాత విశాఖ, విజయవాడ నగరాల్లో మరిన్ని సభలు ఉంటాయని జనసేన అధికార ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు. రాజమహేంద్రవరంలో జనసేన సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 15 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి బొమ్మదేవర శ్రీధర్ నేతృత్వం వహించనున్నారు.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??