అర్ధరాత్రి వృద్దురాలి హత్య
నిజామాబాద్లో సాయమ్మ అనే వృద్దురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఆమెను హతమార్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. నిజామాబాద్ పట్టణానికి చెందిన వృద్దురాలు సాయమ్మ గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు వచ్చిందని, మరుసటిరోజు ఉదయం బంధువులు చూసే సరికి ఆమె చనిపోయి ఉందని తెలిపారు. అయితే మృతురాలి ముఖం,మెడ ప్రదేశాల్లో తీవ్రమైన గాయాలున్నాయని, అలాగే ఆమె మెడలో వేసుకునే గొలుసు, చెవి కమ్మెలు కూడా లేవని కుటుంబసభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. […]
నిజామాబాద్లో సాయమ్మ అనే వృద్దురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఆమెను హతమార్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. నిజామాబాద్ పట్టణానికి చెందిన వృద్దురాలు సాయమ్మ గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు వచ్చిందని, మరుసటిరోజు ఉదయం బంధువులు చూసే సరికి ఆమె చనిపోయి ఉందని తెలిపారు.
అయితే మృతురాలి ముఖం,మెడ ప్రదేశాల్లో తీవ్రమైన గాయాలున్నాయని, అలాగే ఆమె మెడలో వేసుకునే గొలుసు, చెవి కమ్మెలు కూడా లేవని కుటుంబసభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. వృద్దురాలి మృతిపై కేసు నమోదు చేసుకుని పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు.