మీరు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా..?

మన శరీరానికి విటమిన్లు ఎంత అవసరమో.. దాని వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయో.. మనందరికీ తెలిసిన విషయమే. శరీరానికి కావాల్సిన పోషణకు, అనారోగ్య సమస్యలను దూరం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. అయితే.. ఇది డాక్టర్ సూచన మేరకే వాడాల్సి ఉంటుంది. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎవరికి వారు సొంతంగా ఈ విటమిన్ ట్యాబ్లెట్లను తీసుకుంటున్నారు. దీంతో చాలా ప్రమాదాలు ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ట్యాబెట్లు.. ఉన్న సమస్యను నివారించాల్సింది పోయి మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చే […]

మీరు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా..?
Follow us

| Edited By:

Updated on: Apr 09, 2019 | 2:45 PM

మన శరీరానికి విటమిన్లు ఎంత అవసరమో.. దాని వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయో.. మనందరికీ తెలిసిన విషయమే. శరీరానికి కావాల్సిన పోషణకు, అనారోగ్య సమస్యలను దూరం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. అయితే.. ఇది డాక్టర్ సూచన మేరకే వాడాల్సి ఉంటుంది. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎవరికి వారు సొంతంగా ఈ విటమిన్ ట్యాబ్లెట్లను తీసుకుంటున్నారు. దీంతో చాలా ప్రమాదాలు ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ట్యాబెట్లు.. ఉన్న సమస్యను నివారించాల్సింది పోయి మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చే ప్రమాదముందని తెలిపారు.

రోజుకు 100 గ్రాముల మోతాదు వరకు మాత్రమే ఈ ట్యాబ్లెట్లను తీసుకోవాలి. ఈ మోతాదు మించితే నాడులు డ్యామేజ్ అవుతాయి. దీంతో.. చర్మ వ్యాధులు, అసిడిటి, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. అయితే.. వీటి బదులు చేపలు, ఆలుగడ్డలు, అవకాడోలు, పిస్తా పప్పు తింటే సరిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

శాస్త్రవేత్త డాక్టర్ ఫాంగ్ జాంగ్ ప్రకారం.. ‘పోషకాలు ఆహారంగా తీసుకుంటే.. మంచిదని.. ట్యాబ్లెట్స్ రూపంలో దానిని తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదని అన్నారు. అలాగే.. విటమిన్ డి ట్యాబ్లెట్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల మరణానికి కూడా దారితీస్తుందని కనుగొన్నారు.

కాగా.. బ్రిటీష్ న్యూట్రిషన్ ఫౌండేషన్  ప్రొఫెసర్ జూడీ బట్ట్రిస్ కనుగొన్న దాని ప్రకారం.. విటమిన్ ట్యాబ్లెట్స్ మరణాన్ని వీలైనంతగా దరిచేరనీయకుండా ఉండే ప్రయత్నం చేస్తాయని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే అన్ని రకాల విటమిన్లు అందుతాయని చెప్పి కొందరు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లను డాక్టర్ సూచన లేకుండానే వేసుకుంటున్నారు. అయితే.. వీటి మోతాదు గనక శరీరంలో ఎక్కువైతే.. హార్ట్ ఎటాక్‌లు, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి.. ఆచి తూచి వ్యవహరించడం మంచిది. సమస్య చిన్నదైనా.. పెద్దదైనా.. డాక్టర్లను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు