‘సాహో’ చైనా.. కిమ్ ఆత్మీయ సందేశం.!

ప్రపంచదేశాలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో డ్రాగన్ కంట్రీ చైనా విజయం సాధించందని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. కరోనా మహమ్మారిని నియంత్రించిన తీరు అభినందనీయం అంటూ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు కిమ్ ఓ సందేశాన్ని పంపించారు. అంతేకాకుండా జిన్ పింగ్ ఎలప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కిమ్ కోరుకుంటున్నట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా […]

'సాహో' చైనా.. కిమ్ ఆత్మీయ సందేశం.!
Follow us

|

Updated on: May 08, 2020 | 4:39 PM

ప్రపంచదేశాలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో డ్రాగన్ కంట్రీ చైనా విజయం సాధించందని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. కరోనా మహమ్మారిని నియంత్రించిన తీరు అభినందనీయం అంటూ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు కిమ్ ఓ సందేశాన్ని పంపించారు.

అంతేకాకుండా జిన్ పింగ్ ఎలప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కిమ్ కోరుకుంటున్నట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించింది. కాగా, 20 రోజుల అజ్ఞాతం తర్వాత బయటికొచ్చిన కిమ్ మళ్లీ తనదైన మార్క్ రాజకీయాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే చైనాను కీర్తిస్తూ కిమ్ సందేశాన్ని పంపడం గమనార్హం.

Read More:

మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!

కిమ్ మరణం వెనుక అసలు రహస్యమిదే.. దేశద్రోహులు గుర్తింపు.. వారికి చావే గతి!

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఇకపై వాటికి చెక్ పడినట్లే!

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్..

‘సార్ మేము చనిపోతున్నాం’.. గ్యాస్ లీకేజ్ ఘటన బాధితుడు ఫోన్.!

వారి కోసమే లాక్‌డౌన్‌ను ఎత్తేస్తున్నాంః ఇమ్రాన్ ఖాన్