ఎట్టకేలకు గాంధీలో సాధారణ సేవలు.. రేపటి నుంచి అన్ని రకాల రోగులకు అనుమతి.. విజిటర్స్ అవర్ రద్దు..

రేపటి నుంచి గాంధీ ఆస్పత్రిలో అన్ని రకాల సేవలు అందుబాటులోకి వస్తాయని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించింది.

ఎట్టకేలకు గాంధీలో సాధారణ సేవలు.. రేపటి నుంచి అన్ని రకాల రోగులకు అనుమతి.. విజిటర్స్ అవర్ రద్దు..
Gandhi Hospital
Follow us

|

Updated on: Nov 20, 2020 | 9:22 PM

రేపటి నుంచి గాంధీ ఆస్పత్రిలో అన్ని రకాల సేవలు అందుబాటులోకి వస్తాయని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో సాధారణ సేవలను నిలిపివేసింది. మార్చి 2 నుండి గాంధీ ఆస్పత్రి కొవిడ్‌ పాజిటివ్‌ రోగులకు మాత్రమే సేవలు అందిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో ఎనిమిది నెలల విరామం అనంతరం గాంధీలో రేపటి నుండి సాధారణ రోగులకు కూడా సేవలు మొదలు కానున్నాయి. ఔట్‌ పేషెంట్స్‌, ఇన్‌ పేషెంట్స్‌, ఎమర్జెన్సీ సర్వీసులు శనివారం తిరిగి ప్రారంభం అవుతాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ఈ మేరకు అధికారులు ఇప్పటికే అన్ని రకాల చర్యలు చేపట్టారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజా రావు మాట్లాడుతూ.. ఆస్పత్రిలో ఒకవైపు కొవిడ్‌ పాజిటివ్‌ రోగులకు మరోవైపు నాన్‌ కొవిడ్‌ రోగులకు ఒకేసారి చికిత్స అందించనున్నట్లు తెలిపారు. నాన్‌ కొవిడ్‌ రోగుల దృష్ట్యా అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు చెప్పారు. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యూకేషన్‌(డీఎంఈ) డాక్టర్‌ రమేశ్‌ రెడ్డి ఆస్పత్రిని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. నాన్‌ కొవిడ్‌ రోగుల వెంబడి ఒక్క సహాయకుడిని మాత్రమే అనుమతించనున్నట్లు రమేష్ రెడ్డి తెలిపారు. వేర్వేరు ఎంట్రీ, ఎగ్జిట్‌ మార్గాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులకు సందర్శనకు అనుమతి లేదన్నారు. మాస్కులు లేనివారిని రావద్దని సూచించారు. గాంధీ ఆస్పత్రిలో విజిటింగ్‌ అవర్స్‌ నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. రోగి వెంట ఒక్క సహాయకుడిని మాత్రమే అనుమతిస్తామన్నారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?