173 ఏళ్ల చరిత్రగల చేప ప్రసాదానికి.. కరోనా బ్రేక్..!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. దీని కట్టడికోసం సామజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. మృగశిర కార్తె రోజు హైదరాబాద్ నగరంలో పంపిణీచేసే చేప ప్రసాదం

173 ఏళ్ల చరిత్రగల చేప ప్రసాదానికి.. కరోనా బ్రేక్..!
Follow us

| Edited By:

Updated on: Jun 05, 2020 | 4:24 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. దీని కట్టడికోసం సామజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. మృగశిర కార్తె రోజు హైదరాబాద్ నగరంలో పంపిణీచేసే చేప ప్రసాదం గురించి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో చేప ప్రసాదం పై బత్తిని హరినాథ్ గౌడ్ టీవీ9 తో మాట్లాడుతూ.. గత 173 ఏళ్లుగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అయితే ఈసారి కరోనావైరస్ మహమ్మారి వల్ల పంపిణీకి బ్రేక్ వచ్చిందని అన్నారు. అయితే, ఆస్తమా రోగులకు చేపప్రసాదం ఆరోగ్యప్రదాయిని.

కాగా.. ఈ ఏడాది చేప ప్రసాదం తయారు చేస్తాం, కానీ పంపిణీ ఉండదని తెలిపారు. అయితే, చేపప్రసాదానికి ప్రత్యామ్నాయంగా అలోపతి వాడొద్దని హరినాథ్ గౌడ్ స్పష్టంచేశారు. ఈసారి కేవలం తమ కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ ప్రసాదాన్ని పంపిణీ చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాలతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ రద్దు చేసుకున్నామని విన్నవించారు. చేప ప్రసాదం పేరుతో ఎవరైనా పంపిణీ ఉందని చెబితే మోసపోవద్దని హరినాథ్ గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలా ప్రచారంచేస్తే పోలీసు శాఖకు ఫిర్యాదు చేయండని చెప్పారు.

Also Read: అంగన్‌వాడీల్లో ‘నాడు – నేడు’.. సీఎం జగన్ కీలక నిర్ణయం..

238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్