ఢిల్లీలో నిజాం స్టాంపుల ప్రదర్శన

నిజాం కాలంనాటి అత్యంత అరుదైన పోస్టల్ స్టాంపులతో ఢిల్లీలో ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. ఇవారీ కలెక్షన్స్, గు జ్రాల్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నాయి. ఏడో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ కాలంలో పోస్ట్‌మాస్టర్ జనరల్‌గా పనిచేసిన నవాబ్ ఇక్బాల్ హుస్సేన్ ఖాన్ సేకరించిన స్టాంపులను మొదటిసారిగా ఈ ప్రదర్శనలో ఉంచనున్నారు. ఢిల్లీలోని బైకనూర్ భనవ్‌లో మార్చి 9 నుంచి 24 వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. నిజాం నవాబులు మొట్టమొదటిసారిగా 1869లో విడుదల […]

ఢిల్లీలో నిజాం స్టాంపుల ప్రదర్శన
Follow us

| Edited By:

Updated on: Mar 09, 2019 | 1:17 PM

నిజాం కాలంనాటి అత్యంత అరుదైన పోస్టల్ స్టాంపులతో ఢిల్లీలో ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. ఇవారీ కలెక్షన్స్, గు జ్రాల్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నాయి. ఏడో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ కాలంలో పోస్ట్‌మాస్టర్ జనరల్‌గా పనిచేసిన నవాబ్ ఇక్బాల్ హుస్సేన్ ఖాన్ సేకరించిన స్టాంపులను మొదటిసారిగా ఈ ప్రదర్శనలో ఉంచనున్నారు.

ఢిల్లీలోని బైకనూర్ భనవ్‌లో మార్చి 9 నుంచి 24 వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. నిజాం నవాబులు మొట్టమొదటిసారిగా 1869లో విడుదల చేసిన పోస్టల్ స్టాంపులు మొదలుకొని, వివిధ సమయాల్లో వినియోగించిన స్టాంపులు, అప్పటి లెటర్లు, పోస్ట్ కార్డులు, రెవెన్యూ స్టాంపులు, సీళ్లు, ముద్రలు వంటివి ఈ ప్రదర్శనలో ఉంచనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రర్శనలో హైదరాబాద్ సంస్థానం మొదటిస్టాంపుతోపాటు 1931నాటి స్మారక చిహ్నాలు, ఏడో కింగ్ జార్జ్ పేరుమీద 1937లో విడుదల చేసిన తపాలా బిల్లలు, 1905 నాటి పోస్టేజ్ స్టాంపులను ప్రదర్శిస్తామన్నారు.

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు