బ్రేకింగ్: నిర్భయ దోషి ముకేశ్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీమ్ కోర్టు!

Nirbhaya Rape Case: నిర్భయ దోషి ముకేశ్ సింగ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ నెల 17న అతడి క్షమాభిక్ష అభ్యర్ధనను రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ తిరస్కరించగా.. దీనిపై ఆర్టికల్ 32 కింద న్యాయపరమైన రివ్యూ కోర్టు పిటీషన్‌ను దాఖలు చేశాడు. ఇక ఆ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి బోబ్డేతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం కొట్టిపారేసింది. అంతకముందు వచ్చిన వార్తల ప్రకారం ఫిబ్రవరి 1న నిర్భయ నిందితుల ఉరితీత జరగకపోవచ్చునని వెల్లడైంది. ఈ కేసులో మరిన్ని చిక్కులు […]

బ్రేకింగ్: నిర్భయ దోషి ముకేశ్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీమ్ కోర్టు!
Follow us

|

Updated on: Jan 29, 2020 | 11:27 AM

Nirbhaya Rape Case: నిర్భయ దోషి ముకేశ్ సింగ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ నెల 17న అతడి క్షమాభిక్ష అభ్యర్ధనను రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ తిరస్కరించగా.. దీనిపై ఆర్టికల్ 32 కింద న్యాయపరమైన రివ్యూ కోర్టు పిటీషన్‌ను దాఖలు చేశాడు. ఇక ఆ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి బోబ్డేతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం కొట్టిపారేసింది. అంతకముందు వచ్చిన వార్తల ప్రకారం ఫిబ్రవరి 1న నిర్భయ నిందితుల ఉరితీత జరగకపోవచ్చునని వెల్లడైంది.

ఈ కేసులో మరిన్ని చిక్కులు ఉన్న కారణంగా వాయిదా పడవచ్చునని కూడా తెలుస్తోంది. ముకేశ్ వాదనలు సరైనవి కాదని.. జైలులో దోషి ఎదుర్కుంటున్న బాధను ఆధారంగా తీసుకుని క్షమాభిక్ష తిరస్కరణను సవాల్ చేయడం కరెక్ట్ కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. తాను జైల్లో వేధింపులకు గురయ్యానని దోషి చెప్పినంత మాత్రాన రాష్ట్రపతి నిర్ణయాన్ని సమీక్షించలేమని పేర్కొంది.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..