రైతుల ఆందోళనలో కొత్త మలుపు, జర్నలిస్ట్ సహా పలువురికి జాతీయ దర్యాప్తు సంస్థ సమన్లు, సాక్షులుగా పిలుపు

రైతుల ఆందోళనలో కొత్త మలుపు ! వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు సంబంధించి ఓ  జర్నలిస్ట్..

రైతుల ఆందోళనలో కొత్త మలుపు, జర్నలిస్ట్ సహా పలువురికి జాతీయ దర్యాప్తు సంస్థ సమన్లు, సాక్షులుగా పిలుపు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 16, 2021 | 4:59 PM

రైతుల ఆందోళనలో కొత్త మలుపు ! వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు సంబంధించి ఓ  జర్నలిస్ట్ సహా కొంతమందికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సమన్లు జారీ చేసింది. ఈ నెల 26 న గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీకి ట్రాక్టర్ ర్యాలీపై సిఖ్ ఫర్ జస్టిస్ అనే సంస్థ ఏకంగా భారత ప్రధాన న్యాయమూర్తికే లేఖ రాసిన నేపథ్యంలో.. దీన్ని ఈ సంస్థ ఓ  కేసుగా పరిగణించింది. అందువల్లే తొలిసారి ఓ జర్నలిస్టుకు కూడా  సమన్లు పంపింది. వీరందరికీ నోటీసులు జారీ చేసినట్టు ఎన్ఐఏ కి చెందిన ఓ అధికారి తెలిపారు. కొన్ని వివరాలను నిర్ధారించుకునేందుకు విట్ నెస్ లుగా వీరిని పిలుస్తున్నామని ఆయన అన్నారు. అయితే తన పేరు చెప్పడానికి ఆయన నిరాకరించారు. సిఖ్ ఫర్ జస్టిస్ సంస్థకు, రైతుల ఆందోళనకు  గల లింక్ పై వీరినుంచి సమాచారం రాబడతామని, అయితే వీరిని సాక్షులుగా మాత్రమే పరిగణిస్తామని ఆ అధికారి అన్నారు. సిఖ్ ఫర్ జస్టిస్ సంస్థను ఎన్ ఐ ఏ ..ఖలిస్థాన్ అనుకూల సంస్థగా పరిగణించి లోగడ కేసుకూడా పెట్టింది.  పైగా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. ఇందులోని వ్యక్తులకు నిషిధ్ధ ఖలిస్తానీ శక్తులతో సంబంధం ఉందని దర్యాప్తు సంస్థ భావిస్తోంది.

కొత్త చట్టాలపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న రైతు సంఘాల్లో ఒకటైన లోక్ భలాయీ ఇన్సాఫ్ వెల్ ఫేర్ సొసైటీ అధ్యక్షుడు బల్ దేవ్ సింగ్ కి కూడా దర్యాప్తు సంస్థ నుంచి సమన్లు అందాయి. ఆయనతో బాటు ఇలా సమన్లు అందుకున్నవారంతా రేపు ఢిల్లీలోని ఈ సంస్థ ప్రధాన కార్యాలయంలో వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది.

తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..!డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్య ఫసక్
ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..!డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్య ఫసక్
చిన్న పొరపాట్లతో తప్పదు భారీ మూల్యం.. ఇల్లు కొనేటప్పుడు..
చిన్న పొరపాట్లతో తప్పదు భారీ మూల్యం.. ఇల్లు కొనేటప్పుడు..
ఐపీఎల్ 2024లో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు కొట్టిన ఐదుగురు ఆటగాళ్లు.
ఐపీఎల్ 2024లో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు కొట్టిన ఐదుగురు ఆటగాళ్లు.
క్యాబేజీ తింటే ఎన్నిలాభాలో తెలుసా..? వారానికి ఒకసారి తిన్నా చాలు!
క్యాబేజీ తింటే ఎన్నిలాభాలో తెలుసా..? వారానికి ఒకసారి తిన్నా చాలు!
దేవుడికి ప్రసాదం పెట్టే సమయలో ఈ తప్పులు అస్సలు చేయకండి..
దేవుడికి ప్రసాదం పెట్టే సమయలో ఈ తప్పులు అస్సలు చేయకండి..
బ్లాక్ కాఫీ అతిగా తాగితే ఏమవుతుందో తెలుసా..?
బ్లాక్ కాఫీ అతిగా తాగితే ఏమవుతుందో తెలుసా..?
యమహా నుంచి సూపర్ స్పోర్టీ స్కూటర్ లాంచ్
యమహా నుంచి సూపర్ స్పోర్టీ స్కూటర్ లాంచ్
ఓటు వేసిన ప్రపంచ అతి చిన్న మహిళ.. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపు
ఓటు వేసిన ప్రపంచ అతి చిన్న మహిళ.. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపు
సిల్క్ సగం తిన్న యాపిల్‌కు సెట్‌లో వేలం.. ఎంత పలికిందో తెల్సా..?
సిల్క్ సగం తిన్న యాపిల్‌కు సెట్‌లో వేలం.. ఎంత పలికిందో తెల్సా..?
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు