నగర శివారులలో ఎన్ఐఏ సోదాలు

హైదరాబాద్ నగరంలో ఎన్ఐఏ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఉగ్రకదలికల నేపథ్యంలో నగర శివారులలో ఉన్న మైలార్‌దేవ్‌పల్లిలోని ఎనిమిది ఇళ్లల్లో శనివారం ఉదయం 8 గంటలనుంచి సోదాలు జరుగుతున్నాయి. స్థానిక కింగ్స్ ప్యాలెస్ నగర్‌లో ఉన్న తాహిర్ అనే యువకుడిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. సోదాల సందర్భంగా తాహీర్‌ను మూడు గంటల పాటు విచారించారు. గతంలో ఎన్ఐఏ అరెస్ట్ చేసిన బాసిత్, అబ్దుల్ ఖాదిర్‌ అనే ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారంతోనే ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన […]

నగర శివారులలో ఎన్ఐఏ సోదాలు
Follow us

| Edited By:

Updated on: Apr 20, 2019 | 12:44 PM

హైదరాబాద్ నగరంలో ఎన్ఐఏ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఉగ్రకదలికల నేపథ్యంలో నగర శివారులలో ఉన్న మైలార్‌దేవ్‌పల్లిలోని ఎనిమిది ఇళ్లల్లో శనివారం ఉదయం 8 గంటలనుంచి సోదాలు జరుగుతున్నాయి. స్థానిక కింగ్స్ ప్యాలెస్ నగర్‌లో ఉన్న తాహిర్ అనే యువకుడిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. సోదాల సందర్భంగా తాహీర్‌ను మూడు గంటల పాటు విచారించారు. గతంలో ఎన్ఐఏ అరెస్ట్ చేసిన బాసిత్, అబ్దుల్ ఖాదిర్‌ అనే ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారంతోనే ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన బాసిత్.. ఐసిస్ సానుభూతి పరుడు. ఐసిస్‌లో చేరేందుకు సిరియా, పాకిస్థాన్ కూడా వెళ్లొచ్చాడు. ఆ తర్వాత ఐసిస్ ఆదేశాలతో ఢిల్లీకి చెందిన ఆర్ఎస్ఎస్ నేతను అంతం చేయడానికి ప్లాన్ చేశాడు. తనతో పాటు మరో నలుగురు యువకులను ఢిల్లీకి తీసుకువెళ్లాడు. ఏకే 47లు కూడా సమకూర్చుకున్నాడు. అయితే ఈ కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది. అతడి అరెస్ట్ నేపథ్యంలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాసిత్‌కు పాక్ యువతితో సంబంధాలు ఉన్నట్టు అతడి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వారిద్దరి మధ్య జరిగిన చర్చ ద్వారా ప్రస్తుతం ఎన్ఐఏ నగరంలో సోదాలు నిర్వహిస్తోంది. తాహిర్ ఇంటి నుంచి కీలక పత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది.

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు