ముంబైలో దారుణం.. 21 అంతస్తుల భవనం నుండి శిశువు విసిరివేత!

ముంబైలో గురువారం మధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. కందివాలిలోని 21 అంతస్తుల భవనం నుండి నవజాత శిశువును విసిరివేసారు. దీంతో ఆ శిశువు మృతిచెందిందని పోలీసులు తెలిపారు. జై భారత్ కాంప్లెక్స్ యొక్క పై అంతస్తులో ఒక గుర్తు తెలియని వ్యక్తి శిశువును బాత్రూమ్ కిటికీ నుండి విసిరివేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ప్రాథమిక పరీక్షలు జరిపిన తరువాత.. ఆ శిశువు కొద్ది గంటల ముందే జన్మించిందని, బొడ్డు తాడులో కొంత భాగం ఇంకా అంటుకుని ఉందని అధికారి […]

ముంబైలో దారుణం.. 21 అంతస్తుల భవనం నుండి శిశువు విసిరివేత!
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 06, 2019 | 4:09 PM

ముంబైలో గురువారం మధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. కందివాలిలోని 21 అంతస్తుల భవనం నుండి నవజాత శిశువును విసిరివేసారు. దీంతో ఆ శిశువు మృతిచెందిందని పోలీసులు తెలిపారు. జై భారత్ కాంప్లెక్స్ యొక్క పై అంతస్తులో ఒక గుర్తు తెలియని వ్యక్తి శిశువును బాత్రూమ్ కిటికీ నుండి విసిరివేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ప్రాథమిక పరీక్షలు జరిపిన తరువాత.. ఆ శిశువు కొద్ది గంటల ముందే జన్మించిందని, బొడ్డు తాడులో కొంత భాగం ఇంకా అంటుకుని ఉందని అధికారి తెలిపారు. శిశువును ఏ ఫ్లాట్ నుండి విసిరివేశారో ఇంకా తెలియరాలేదు. భవనం యొక్క కాపలాదారు మృతదేహాన్ని గుర్తించి స్థానికులను అప్రమత్తం చేశాడు. పోలీసులు సిసిటివి ఫుటేజీని పరిశీలించి అక్కడి వారిని ప్రశ్నిస్తున్నారు

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..