అయోధ్యకేసుపై కీలక వ్యాఖ్యలు..కొత్త సీజె ఏమన్నారంటే?

సుదీర్ఘ కాలంగా నానుతున్న అయోధ్య కేసులో త్వరలో తీర్పు వెలువడనున్న తరుణంలో సుప్రీం కోర్టుకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బొబ్డే అత్యంత కీలకమైన కామెంట్లు చేశారు. అక్టోబర్ 16న వాదనలు ముగిసిన, కేసు రిజర్వు చేసిన నేపథ్యంలో అటు అయోధ్యలోను, ఇటు దేశ రాజధానిలోకి కొన్ని సున్నిత ప్రాంతాల్లోను టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈక్రమంలో కాబోయే చీఫ్ జస్టిస్ బొబ్డే అయోధ్య కేసు విషయంలో చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపాయి. 1992 డిసెంబర్ […]

అయోధ్యకేసుపై కీలక వ్యాఖ్యలు..కొత్త సీజె ఏమన్నారంటే?
Follow us

|

Updated on: Oct 31, 2019 | 1:18 PM

సుదీర్ఘ కాలంగా నానుతున్న అయోధ్య కేసులో త్వరలో తీర్పు వెలువడనున్న తరుణంలో సుప్రీం కోర్టుకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బొబ్డే అత్యంత కీలకమైన కామెంట్లు చేశారు. అక్టోబర్ 16న వాదనలు ముగిసిన, కేసు రిజర్వు చేసిన నేపథ్యంలో అటు అయోధ్యలోను, ఇటు దేశ రాజధానిలోకి కొన్ని సున్నిత ప్రాంతాల్లోను టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈక్రమంలో కాబోయే చీఫ్ జస్టిస్ బొబ్డే అయోధ్య కేసు విషయంలో చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపాయి.

1992 డిసెంబర్ 6వ తేదీన వివాదాస్పద కట్టడాన్ని కూల్చి, రామ్ లల్లా గుడిని తాత్కాలికంగా నిర్మించిన దరిమిలా మొదలైన అయోధ్య కేసు విచారణ.. అంతకు దశాబ్దాలుగా నానుతున్న వివాదాన్ని కొత్త మలుపు తిప్పింది. ఆ తర్వాత సుదీర్ఘంగా సాగిన విచారణకు ఇక ముగింపు పలకాలని భావించిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజయ్ గగోయ్ తన సారథ్యంలోనే అయిదుగురు సభ్యులున్న సుప్రీం ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ప్రతీ రోజు విచారిస్తామంటూ 40 రోజుల పాటు అందరి వాదనలు విన్నది ధర్మాసనం. ఈ వాదనల పర్వం ఇటీవల అక్టోబర్ 16వ తేదీన ముగిసింది. నవంబర్ 17నాటికి అంటే ధర్మాసనానికి సారథ్యం వహిస్తున్న చీఫ్ జస్టిస్ రంజయ్ గగోయ్ పదవీ విరమణ చేసే లోగా తీర్పు వెలువరిస్తామన్న సంకేతాలు స్పష్టంగా ఇచ్చారు.

ఈనేపథ్యంలోనే సుప్రీం కోర్టుకు కొత్త చీఫ్ జస్టిస్‌గా శరద్ అరవింద్ బొబ్డే నియమితులయ్యారు. ఆయన నవంబర్ 17న భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈక్రమంలో ఆయన పలు జాతీయ మీడియా సంస్థలతో మాట్లాడారు. ‘‘అయోధ్య కేసు ప్రపంచ చరిత్రలోనే ఓ అతి కీలకమైన, అతి సున్నిత కేసుల్లో ఒకటి ’’ అని బొబ్డే అభిప్రాయపడ్డారు. త్వరలో పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో బొబ్డే అయోధ్య కేసుపై చేసిన ఈ వ్యాఖ్యలు సుప్రీం కోర్టు ఈ వివాదంపై త్వరలో ఏం తీర్పు చెప్పబోతుందో అన్ని ఉత్కంఠను రెట్టింపు చేశాయి.

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..