భారీ స్కామ్‌.. కోట్లు నష్టపోనున్న రమ్యకృష్ణ, నయనతార!

మోసపోవడం, మోసగించడం అన్నది ఈ ప్రపంచంలో సాధారణంగా జరిగే పనులే. అందులో సెలబ్రిటీలు ఏం మినహాయింపు కాదు. ఏదో వ్యాపారంలో పెట్టుబడి పెట్టి మోసపోయిన సెలబ్రిటీల లిస్ట్‌ చాలానే ఉంది.

భారీ స్కామ్‌.. కోట్లు నష్టపోనున్న రమ్యకృష్ణ, నయనతార!
Follow us

| Edited By:

Updated on: Jul 29, 2020 | 6:10 PM

మోసపోవడం, మోసగించడం అన్నది ఈ ప్రపంచంలో సాధారణంగా జరిగే పనులే. అందులో సెలబ్రిటీలు ఏం మినహాయింపు కాదు. ఏదో వ్యాపారంలో పెట్టుబడి పెట్టి మోసపోయిన సెలబ్రిటీల లిస్ట్‌ చాలానే ఉంది. ఇలా తాజాగా ఓ రియల్‌ ఎస్టేట్‌లో జరిగిన స్కామ్‌లో దక్షిణాది హీరోయిన్లు రమ్యకృష్ణ, నయనతార మోసపోయాయినట్లు తెలుస్తోంది. వేలు, లక్షలు కాదు కోట్లలో వీరు నష్టపోయినట్లు టాక్‌. వీరు మాత్రమే కాదు సచిన్ టెండూల్కర్ భార్య అంజలి సహా మరికొందరు సినీ, క్రికెట్ సెలబ్రిటీలు సైతం ఈ స్కామ్‌లో మోసపోయినట్లు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే.. ఓ పేరు మోసిన రియల్ ఎస్టేట్ కంపెనీ దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులకు కొన్ని కోట్ల భూములను అమ్మింది. అంతేకాదు అక్కడ అపార్ట్‌మెంట్‌లు కట్టించేందుకు ప్రణాళికలు రచించింది. అయితే ఈ లోపే కంపెనీలోని భాగస్వామ్యుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఈ విషయం కాస్త బయటకు రాగా.. అవి వ్యవసాయ భూములని, అక్కడ ఎలాంటి భవనాలను నిర్మించకూడంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా సదరు కంపెనీ ఆ భూములను ఎకరాను లక్ష రూపాయలకు కొనుగోలు చేసి, పది కోట్లకు అమ్మినట్లు తేలింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ సదరు కన్‌స్ట్రక్షన్ కంపెనీకి నోటీసులు పంపింది. దీంతో ఇందులో పెట్టుబడి పెట్టిన రమ్యకృష్ణ, నయనతార, అంజలి టెండూల్కర్‌ తదితరులు తమ డబ్బులను వదులుకోవల్సిందేనా..? లేక వారి డబ్బులు వెనక్కి వస్తాయా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Read This Story Also: కరోనా వలన రైల్వే శాఖ ఎంత నష్టపోయిందంటే!

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..