మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి: ఒడిశా సీఎం

దేశ ప్రధాని నరేంద్ర మోదీతో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సమావేశమయ్యారు. మోదీతో సమావేశం అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి శుభాకాంక్షలు తెలిపానన్నారు. కొద్ది రోజుల క్రితం వచ్చిన ఫొని తుపాను కారణంగా ఒడిశా తీవ్రంగా నష్టపోయిందని పట్నాయక్ మోదీ దృష్టికి తీసుకొచ్చారు. ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. తమ రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉందన్నారు. కాబట్టి ఒడిశా శరవేగంగా అభివృద్ధి సాధించేందుకు వీలుగా […]

మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి: ఒడిశా సీఎం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 11, 2019 | 5:15 PM

దేశ ప్రధాని నరేంద్ర మోదీతో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సమావేశమయ్యారు. మోదీతో సమావేశం అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి శుభాకాంక్షలు తెలిపానన్నారు. కొద్ది రోజుల క్రితం వచ్చిన ఫొని తుపాను కారణంగా ఒడిశా తీవ్రంగా నష్టపోయిందని పట్నాయక్ మోదీ దృష్టికి తీసుకొచ్చారు. ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. తమ రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉందన్నారు. కాబట్టి ఒడిశా శరవేగంగా అభివృద్ధి సాధించేందుకు వీలుగా ప్రత్యేక హోదాను ఇవ్వాలన్నారు.