మొదటి విడత వ్యాక్సిన్ ఎవరెవరికి ఇస్తారు ? ఎన్ని కోట్లమందికి ? మరికొన్ని గంటల్లో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం

కోవిడ్ 19 పై ప్రత్యక్ష పోరుకు ఇండియా సన్ధధమవుతోంది. 12 నెలలుగా అమాయక ప్రజల ప్రాణాలను బలిగొని, దేశ ఆర్థికవ్యవస్థను..

మొదటి విడత వ్యాక్సిన్ ఎవరెవరికి ఇస్తారు ? ఎన్ని కోట్లమందికి ? మరికొన్ని గంటల్లో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 16, 2021 | 9:14 AM

కోవిడ్ 19 పై ప్రత్యక్ష పోరుకు ఇండియా సన్ధధమవుతోంది. 12 నెలలుగా అమాయక ప్రజల ప్రాణాలను బలిగొని, దేశ ఆర్థికవ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ఈ మహమ్మారిపై నేరుగా యుధ్ధానికి దిగుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సీనేషన్ కార్యక్రమానికి మరికొన్ని గంటల్లో శ్రీకారం చుడుతున్నారు. 3 కోట్లమంది హెల్త్, ఫ్రంట్ లైన్  వర్కర్లకు తొలిదశలో టీకామందు ఇవ్వనున్నారు.  కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకామందులను మొదటిరోజున మూడు లక్షలమందికి ఇస్తారని ప్రభుత్వం ప్రకటించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 3 వేలకు పైగా సెంటర్లలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను లాంచ్ చేయనున్నారు. రాజస్థాన్ లోని మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సుధీర్ భండారీ, మధ్యప్రదేశ్ లో ఓ ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు, ఓ అటెండెంటు  వ్యాక్సిన్ వేయించుకునేవారిలో మొదటివారు కానున్నారు.  ఇప్పటికే 700 జిల్లాల్లో ఒకటిన్నర లక్షలమందికి పైగా స్టాఫ్ కు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు

కాగా డమ్మీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇదివరకే పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పూర్తయింది.

Also Read:

గాలిపటం ఎగరేస్తూ భవనం పై నుంచి పడిపోయి ఒకరు మృతి.. విషాదంలో కుటుంబ సభ్యులు..

What’s APP: ప్రైవసీ పాలసీ నిబంధనను వాయిదా వేసుకున్న వాట్సప్.. తిరిగి ఆరోజు నుంచి అమలులోకి.. కారణం ఎంటంటే ?

Mission Mangal: జపాన్‌లో విడుదల కానున్న మరో భారతీయ చిత్రం.. ఫిబ్రవరిలో విడుదల కానున్న ‘మిషన్‌ మంగళ్‌’..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..