Sanjay Raut: పత్రాచల్‌ భూకుంభకోణంలో సంజయ్‌ రౌత్‌కు షాక్‌.. ఏ క్షణంలోనైనా అరెస్టు..!

Sanjay Raut: పత్రాచల్‌ స్కామ్‌లో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అరెస్టు చేసింది. దాదాపు 8 గంటల పాటు విచారించిన ఈడీ సంజయ్‌ను ఏ క్షణంలోనైనా..

Sanjay Raut: పత్రాచల్‌ భూకుంభకోణంలో సంజయ్‌ రౌత్‌కు షాక్‌.. ఏ క్షణంలోనైనా అరెస్టు..!
Sanjay Raut
Follow us

|

Updated on: Jul 31, 2022 | 4:37 PM

Sanjay Raut: పత్రాచల్‌ స్కామ్‌లో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 8 గంటల పాటు విచారించిన ఈడీ సంజయ్‌ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే విచారణకు సహకరించకపోవడంతో ఈడీ సంజయ్‌ని అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంజయ్‌ రౌత్‌కు సమన్లు జారీ చేసింది. మహారాష్ట్రలోని ముంబై నగర శివారులోని భాండూప్‌లోని ఉన్న సంజయ్ నివాసానికి ఉదయం 7 గంటలకు ఈడీ అధికారులు చేరుకున్నారు.

ఇటీవల ఈడీ సమన్లు జారీ చేయగా, పార్లమెంట్‌ సమావేశాలు ఉన్నాయని సంజయ్‌ పట్టించుకోకపోవడంతో ఈడీ ఆయన నివాసానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే 1034 కోట్ల రూపాయల పత్రాచల్‌ భూ కుంభకోణంలో ఈడీ అధికారులు గత సంవత్సరం జూన్‌ 28న సంజయ్‌కు మొదటి సారిగా సమన్ల జారీ చేసింది. ఇప్పటికే కొన్ని ఆస్తులను సైతం సీజ్‌ చేసింది ఈడీ. ఆయన ఇంట్లో పెద్ద ఎత్తున అధికారులు సోదాలు నిర్వహించడంతో శివసేన సైనికులు ఆయన ఇంటికి భారీగా తరలి వచ్చారు. మరోవైపు తాను ఎటువంటి స్కామ్‌ చేయలేదని సంజయ్‌ రౌత్‌ ట్వీట్లు చేస్తున్నారు. తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా శివసేన వీడే ప్రసక్తేలేదని సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేస్తున్నారు. తాను చనిపోయినా సరే ఈడీకి లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??