సుశాంత్ కేసు దర్యాప్తు బాధ్యత సీబీఐకే ఎందుకు ? ‘సుప్రీం’ వివరణ

సుశాంత్ సింగ్ కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐకే అప్పగించడానికి గల కారణాలను సుప్రీంకోర్టు వివరించింది. ముంబై పోలీసులు దీన్ని కేవలం యాక్సిడెంటల్ డెత్ గా పరిగణించారని, దానివల్ల ఇన్వెస్టిగేట్ చేయడానికి వారికి పరిమితంగా మాత్రమే అధికారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది.

సుశాంత్ కేసు దర్యాప్తు బాధ్యత సీబీఐకే ఎందుకు ? 'సుప్రీం' వివరణ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 19, 2020 | 12:33 PM

సుశాంత్ సింగ్ కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐకే అప్పగించడానికి గల కారణాలను సుప్రీంకోర్టు వివరించింది. ముంబై పోలీసులు దీన్ని కేవలం యాక్సిడెంటల్ డెత్ గా పరిగణించారని, దానివల్ల ఇన్వెస్టిగేట్ చేయడానికి వారికి పరిమితంగా మాత్రమే అధికారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. అయితే బిహార్ పోలీసులు పూర్తి స్థాయి ఎఫ్ ఐ ఆర్ ని నమోదు చేశారని, దీన్ని అప్పుడే సీబీఐ కి రెఫర్ చేశారని కోర్టు వెల్లడించింది. సీబీఐ దర్యాప్తునకు మహారాష్ట్ర పోలీసులు పూర్తిగా సహకరించాలని, సుశాంత్ మృతికి సంబంధించి మరో కేసు ఏదైనా నమోదు చేసిఉంటే దాన్ని కూడా సీబీఐకి అప్పగించాలని న్యాయమూర్తులు ఆదేశించారు.

ఇక సుశాంత్ సింగ్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి సుప్రీంకోర్టు ఉత్తర్వులపట్ల హర్షం వ్యక్తం చేసింది. భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, అయితే ఇది సత్యానికి దారి తీసే తొలి అడుగు (సీబీఐ దర్యాప్తు) మాత్రమేనని ఆమె ట్వీట్ చేసింది. సీబీఐ ఇన్వెస్టిగేషన్ వల్ల న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నానని ఆమె పేర్కొంది.

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు