S-400: చైనా..పాక్ లకు చెక్ పెట్టే రక్షణ వ్యవస్థ రెడీ.. పంజాబ్‌లో అత్యంత ఆధునాతన ఎస్-400 మోహరింపు!

రష్యాలో తయారయిన శక్తివంతమైన వైమానిక రక్షణ వ్యవస్థ S-400 విస్తరణకు భారత్ సన్నాహాలు ప్రారంభించింది. భారత వైమానిక దళం వచ్చే నెలలో పంజాబ్‌లోని ఎయిర్‌బేస్‌లో ప్రపంచంలోని అత్యంత అధునాతన వాయు రక్షణ వ్యవస్థ మొదటి బ్యాచ్‌లో అందుబాటులోకి వచ్చిన వ్యవస్థను మోహరించనుంది.

S-400: చైనా..పాక్ లకు చెక్ పెట్టే రక్షణ వ్యవస్థ రెడీ.. పంజాబ్‌లో అత్యంత ఆధునాతన ఎస్-400 మోహరింపు!
S 400 Missile
Follow us

|

Updated on: Jan 02, 2022 | 8:34 AM

S-400: రష్యాలో తయారయిన శక్తివంతమైన వైమానిక రక్షణ వ్యవస్థ S-400 విస్తరణకు భారత్ సన్నాహాలు ప్రారంభించింది. భారత వైమానిక దళం వచ్చే నెలలో పంజాబ్‌లోని ఎయిర్‌బేస్‌లో ప్రపంచంలోని అత్యంత అధునాతన వాయు రక్షణ వ్యవస్థ మొదటి బ్యాచ్‌లో అందుబాటులోకి వచ్చిన వ్యవస్థను మోహరించనుంది. దీని సహాయంతో ఇక్కడ నుంచి చైనా.. పాకిస్తాన్ సరిహద్దులో ఎటువంటి దుర్మార్గపు ప్రయత్నాన్నైనా విఫలం చేసే అవకాశం మన సైన్యానికి చిక్కుతుంది. ఈ క్షిపణి వ్యవస్థను మోహరించే ప్రక్రియను ప్రారంభించినట్లు సైనిక అధికారులు శనివారం సమాచారం ఇచ్చారు. ఇది పూర్తి కావడానికి కనీసం మరో ఆరు వారాలు పడుతుంది. క్షిపణి వ్యవస్థ మొదటి రెజిమెంట్ ఉత్తర సెక్టార్‌లోని చైనా సరిహద్దులోని భాగాలను అలాగే పాకిస్తాన్ సరిహద్దులను కవర్ చేసే విధంగా మోహరిస్తున్నారు.

ప్రపంచంలోని అత్యాధునిక రక్షణ వ్యవస్థ

S-400, ప్రపంచంలోనే అత్యంత ఆధునిక వైమానిక రక్షణ వ్యవస్థగా పరిగనిస్తున్నారు. ఇది గాలిలో భారతదేశ శక్తిని అభేద్యంగా చేస్తుంది. ఈ వ్యవస్థ శత్రు క్షిపణులు, డ్రోన్లు.. విమానాలను 400 కిలోమీటర్ల పరిధిలో దాడి చేయడం ద్వారా గాలిలో నాశనం చేయగలదు. ఇందులో సూపర్‌సోనిక్ .. హైపర్‌సోనిక్ సహా 4 రకాల క్షిపణులు ఉన్నాయి. 400 కి.మీ వరకు లక్ష్యాలను చేధించడంలో ఇవి సరైనవి. ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతన రక్షణ వ్యవస్థగా పరిగణిస్తారు.

ఈ వ్యవస్థ ప్రత్యేకత ఏమిటి?

S-400 అతిపెద్ద ఫీచర్ దాని మొబిలిటీ.. అంటే దీనిని రోడ్డు ద్వారా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఇది 92N6E ఎలక్ట్రానిక్‌గా స్టీర్డ్ ఫేజ్‌డ్ యారో రాడార్‌తో అమర్చి ఉంటుంది. ఇది దాదాపు 600 కిలోమీటర్ల దూరం నుంచి బహుళ లక్ష్యాలను గుర్తించగలదు. ఆదేశాలను స్వీకరించిన 5 నుంచి 10 నిమిషాల్లో ఇది ఆపరేషన్‌కు సిద్ధంగా ఉంటుంది. S-400 ఒక యూనిట్ ఏకకాలంలో 160 వస్తువులను ట్రాక్ చేయగలదు. ఒకే లక్ష్యం కోసం 2 క్షిపణులను ప్రయోగించవచ్చు. S-400లోని 400 ఈ వ్యవస్థ పరిధిని సూచిస్తుంది. భారతదేశం పొందుతున్న వ్యవస్థ 400 కి.మీ. అంటే 400 కి.మీ దూరంలో ఉన్న తన లక్ష్యాన్ని గుర్తించడం ద్వారా దాడిని ఎదుర్కోగలదు. అలాగే, ఇది 30 కి.మీ ఎత్తులో కూడా తన లక్ష్యాన్ని దాడి చేయగలదు.

నిఘా రాడార్‌తో శత్రు క్షిపణులను తక్షణమే గుర్తించడం ఈ రక్షణ వ్యవస్థలో నిఘా రాడార్ ఉంది. ఇది దాని కార్యాచరణ ప్రాంతం చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పరుస్తుంది. క్షిపణి లేదా ఇతర ఆయుధం ఈ సర్కిల్‌లోకి ప్రవేశించిన వెంటనే.. రాడార్ దానిని గుర్తించి కమాండ్ వాహనానికి హెచ్చరికను పంపుతుంది. హెచ్చరిక అందిన వెంటనే, గైడెన్స్ రాడార్ లక్ష్యం స్థానాన్ని గుర్తించి, ఎదురుదాడి కోసం క్షిపణిని ప్రయోగిస్తుంది.

అందుతున్న సమాచారం ప్రకారం, 2018-19లో S-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు కోసం భారతదేశం .. రష్యా మధ్య ఒప్పందం కుదిరింది. దీని కింద 5 బిలియన్ల (సుమారు 35 వేల కోట్లు) మొత్తంతో 5 రెజిమెంట్లను కొనుగోలు చేస్తారు. మొదటి రెజిమెంట్ డిసెంబర్ 2020లో భారతదేశానికి చేరుకుంది. దీని భాగాలు వాయు, సముద్ర మార్గాల ద్వారా దేశానికి చేరుకున్నాయి. పంజాబ్‌లో ఒక రెజిమెంట్‌ను మోహరించడంతో, ఉత్తర సెక్టార్‌లోని చైనా.. పాకిస్తాన్ సరిహద్దులో ప్రతి కదలికను పర్యవేక్షించే అవకాశం దొరుకుతుంది. అదే సమయంలో, పంజాబ్ తర్వాత, ఈ రక్షణ వ్యవస్థ తూర్పు ఫ్రంట్‌ను బలోపేతం చేస్తుంది.

మొత్తం డీల్ విలువ 40 వేల కోట్లు..

ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ.. అంటే గగనతలంలో జరిగే దాడులను అడ్డుకుంటుంది. శత్రు దేశాల క్షిపణులు, డ్రోన్లు, రాకెట్ లాంచర్లు, ఫైటర్ జెట్‌ల దాడిని నిరోధించడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది. ఇది రష్యా అల్మాజ్ సెంట్రల్ డిజైన్ బ్యూరోచే రూపొందింది. ప్రపంచంలోని అత్యంత అధునాతన వాయు రక్షణ వ్యవస్థలలో ఒకటిగా ఈ వ్యవస్థను పరిగణిస్తారు. 2018లో, S-400 5 యూనిట్ల కోసం భారతదేశం .. రష్యా మధ్య సుమారు 40 వేల కోట్ల రూపాయల ఒప్పందం కుదిరింది.

ఇవి కూడా చదవండి: Corona Vaccination: 15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. మొదటి రోజు ఎంతమంది నమోదు చేసుకున్నారో తెలుసా?

New Year Horoscope: కొత్త సంవత్సరంలో మీ ఆరోగ్య..ఆర్ధిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలని ఉందా? మరెందుకాలస్యం..

12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు