పాపం పసివాళ్లు.. పండ్ల కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు చిన్నారులు.. రైల్వే ట్రాక్‌పై..

ఆదివారం కావడంతో పిల్లలంతా సరదాగా ఆడుకుంటున్నారు. ఈ సమయంలో రైల్వే ట్రాక్ పక్కనే బెర్రీ పండ్ల చెట్టు ఉందని, అక్కడ వాటిని కోసుకొని మంచిగా తినవచ్చని.. ఓ స్నేహితుడు చెప్పడంతో నలుగురు పిల్లలు కలిసి అక్కడికి వెళ్లారు.

పాపం పసివాళ్లు.. పండ్ల కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు చిన్నారులు.. రైల్వే ట్రాక్‌పై..
Punjab Tragedy
Follow us

|

Updated on: Nov 28, 2022 | 10:25 AM

Punjab tragedy: ఆదివారం కావడంతో పిల్లలంతా సరదాగా ఆడుకుంటున్నారు. ఈ సమయంలో రైల్వే ట్రాక్ పక్కనే బెర్రీ పండ్ల చెట్టు ఉందని, అక్కడ వాటిని కోసుకొని మంచిగా తినవచ్చని.. ఓ స్నేహితుడు చెప్పడంతో నలుగురు పిల్లలు కలిసి అక్కడికి వెళ్లారు. పండ్లు కోసుకుని రైల్వే ట్రాక్ పై కూర్చొని వారంతా తింటున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా వచ్చిన ట్రైన్ ముగ్గురి ప్రాణాలను బలిగొంది. రైల్వే ట్రాక్‌పై పండ్లు తింటుండగా.. రైలు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారని.. మరోక చిన్నారి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. ఈ ఘోర ప్రమాదం పంజాబ్‌లోని కిరాత్‌పూర్ సాహిబ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాత్‌పూర్ సాహిబ్‌లోని వలస కూలీల కుటుంబాలకు చెందిన 7 నుంచి 11 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలు.. సట్లెజ్ నదిపై ఉన్న లోహాండ్ రైల్వే వంతెన సమీపం దగ్గర బెర్రీ పండ్ల కోసం వెళ్లారు. అనంతరం పండ్లు కోసుకుని రైల్వే ట్రాక్ పై కూర్చొని తింటున్నారు. ఈ సమయంలో వెనుక నుంచి వచ్చిన రైలు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మరోకరికి తీవ్రగాయాలయ్యాయని.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అధికారులు తెలిపారు.

సహరాన్‌పూర్‌ నుంచి హిమాచల్‌ప్రదేశ్‌ వెళ్తున్న రైలు నలుగురు చిన్నారులను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. రైలు ఢీ కొట్టిన అనంతరం ఆగిందని పోలీసులు తెలిపారు. గమనించిన స్థానికులు గాయపడిన ఇద్దరు చిన్నారులను ఆనంద్‌పూర్ సాహిబ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచినట్లు వెల్లడించారు. మరో చిన్నారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ జగ్జిత్ సింగ్ తెలిపారు.

కాగా.. రైలు ఢీకొని ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌పై పంజాబ్ లోని ఆప్ స‌ర్కార్ విచార‌ణ‌కు ఆదేశించింది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. సంతాపం వ్యక్తంచేస్తూ ట్వీట్ చేశారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!