తెలుగు వార్తలు » జాతీయం » Page 3
Covid-19: దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంభించిన కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. అయితే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తీవ్రంగా వ్యాపిస్తోంది. కేసుల సంఖ్య ..
Corona Vaccinations: దేశంలో ఏడాదిగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభించింది. వైరస్కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా తీవ్రంగా వ్యాప్తించింది. అయితే ఇటీవల..
Jallikattu Event : జల్లికట్టు మనుషుల ప్రాణాలను తీసేస్తోంది. ఎన్నో ఆందోళనలు.. ఎన్నో నిరసన కార్యక్రమాలు జరిగినా.. దీన్ని అడ్డుకునే వారే..
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు వేడెక్కిపోతున్నాయి. రాష్ట్రంలో కొత్త పొత్తులు మొదలవుతున్నాయి. మూడో కూటమి దిశగా అడుగులు పడుతున్నాయి. ...
విభిన్నజాతులు, మతాలకు నెలవై వైవిధ్యాలకు కొలువైన భారతదేశంలో విభిన్న కళారూపాలు, హస్తకళలు పురుడుపోసుకున్నాయి..
PAN CARD: మీరు ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేస్తున్నారా..? లేకపోతే వెంటనే చేసుకోండి. ఎందుకంటే ఆలస్యం అయినట్లయితే భారీగా జరిమానా కట్టాల్సి ఉంటుంది. గతంలో ఆధార్ ...
ప్రముఖ బిజినెస్మేన్ ముకేశ్ అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాలతో కలకలం రేపిన కారు వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. ఆ కారు కొంతకాలం క్రితం చోరీకి గురైందని అధికారులు వెల్లడించారు.
Covid-19 Guidelines: దేశంలో కరోనా మహహ్మారి తగ్గుముఖం పట్టినా..మళ్లీ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో మరింత...
Fuel Prices: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగడంతో సామాన్యులకు మరింత భారంగా మారిపోయింది. అయితే వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో...
కులాల వారీగా జనాభా లెక్కల సేకరణపై విచారణ చేపట్టిన భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వం, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు నోటీసు జారీ చేసింది.
Mukesh Ambani: ముంబైలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నివాసం యాంటిలియా దగ్గర పేలుడు పదార్థాలున్న కారు లభ్యమైన సంగతి..
Bill Gates: ప్రపంచ కుబేరులలో ఒకరైన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, బిలియనీర్ బిల్ గేట్స్ కూతురు బిహార్ రాజధాని పాట్నా సమీపంలో ఉన్న..
2021 Assembly Elections Date: దేశంలో ఈ రోజు మరో ఎన్నికల నగారా మోగనుంది. నాలుగు రాష్ట్రాలతోపాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల తేదీలను..
పెరిగిన పెట్రో ధరలు, జీఎస్టీ నియమాల్లో మార్పులు, ఈ-వే బిల్లుంగ్లకు నిరసనగా అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) శుక్రవారం దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి.
Milk Prices May Hike: దేశవ్యాప్తంగా పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యావసర వస్తువులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలోనే..
Kozhikode railway station: కేరళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున తరలిస్తున్న పేలుడు పదార్థాలు..
శుక్రవారం (ఫిబ్రవరి 26) నాడు దేశీయ స్టాక్మార్కెట్లు కుప్పకూలాయి. శుక్రవారం ఆరంభంలోనే సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్లు నష్టపోయింది.
Kusum Yojana Scheme: దేశంలోని పేద ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టిన..
India Coronavirus updates: భారత్లో కరోనావైరస్ వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు కాస్త.. మళ్లీ పెరుగుతుండటం..